ఏటిఎంలో చోరీ.!

గ్యాస్ కట్టరుతో మెషీన్ కట్ చేసి డబ్బుల బాక్స్ లను ఎత్తుకెళ్లిన దుండగులు

ఏటిఎంలో చోరీ.!

కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటిఎంలో చోరీకి పాలుపడి పోలీసులకు సవాలు విసిరారు దొంగలు. బుధవారం బాలనగర్ ఎసిపి ఆధ్వర్యంలో నాకాబందీ, కార్డెన్ సెర్చ్ నిర్వహించిన 4 గంటల్లోనే అదే ఏరియాలో ఏటిఎంకి చోరికి తెగబడ్డారు దుండగులు. దింతో ఈ చోరీ విషయం చర్చనీయంగా మారింది. మార్కండేయ నగర్లో గల హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటిఎం మెషీనును గ్యాస్ కట్టర్స్ సహయంతో కట్ చేసి డబ్బులు బాక్స్ ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు పోలీసులు.

PUBLISHED BY : SHIVA KUMAR BS

 

IMG-20250709-WA0012

Views: 4

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:

Related Posts

ఏటిఎంలో చోరీ.!

ఏటిఎంలో చోరీ.!

Error on ReusableComponentWidget

Latest News

 నా పాలనకుగాను.. నాకు నోబెల్ బహుమతి రావాలి: అరవింద్ కేజ్రీవాల్ నా పాలనకుగాను.. నాకు నోబెల్ బహుమతి రావాలి: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని అన్నారు....
కల్తీకల్లు ఘటనలో నాలుగుకు చేరిన మృతులు
హైదరాబాద్ పబ్‌లలో భారీగా డ్రగ్స్ దందా.. వెలుగులోకి సంచలన విషయాలు
పోలీస్ కమిషనర్ను కలిసిన సిద్దిపేట అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్ట్ పీపీ 
రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు  టి. వివేక్
ప్రఖ్యాత సినీ నటుడు శ్రీ సుమన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుబ్బల లక్ష్మీనారాయణ
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది