ఏటిఎంలో చోరీ.!
గ్యాస్ కట్టరుతో మెషీన్ కట్ చేసి డబ్బుల బాక్స్ లను ఎత్తుకెళ్లిన దుండగులు
On
కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటిఎంలో చోరీకి పాలుపడి పోలీసులకు సవాలు విసిరారు దొంగలు. బుధవారం బాలనగర్ ఎసిపి ఆధ్వర్యంలో నాకాబందీ, కార్డెన్ సెర్చ్ నిర్వహించిన 4 గంటల్లోనే అదే ఏరియాలో ఏటిఎంకి చోరికి తెగబడ్డారు దుండగులు. దింతో ఈ చోరీ విషయం చర్చనీయంగా మారింది. మార్కండేయ నగర్లో గల హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటిఎం మెషీనును గ్యాస్ కట్టర్స్ సహయంతో కట్ చేసి డబ్బులు బాక్స్ ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు పోలీసులు.
PUBLISHED BY : SHIVA KUMAR BS
About The Author
Tags
Latest News
20 Oct 2025 11:42:15
RSS శతాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదసంచలన్ కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...