శిరీష జ్యూయలరి షాపును ప్రారంభించిన

On
శిరీష జ్యూయలరి షాపును ప్రారంభించిన

 

మాజీ.ఎమ్మెల్యే.డిఎస్.రెడ్యానాయక్

 నమస్తే భారత్:- మరిపెడ


మహబూబాద్ జిల్లా  మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో.మాలి ప్రతాప్ సింగ్  శిరీష జ్యూయలరి షాపును ప్రారంభించిన.డోర్నకల్ మాజీ.ఎమ్మెల్యే.డిఎస్.రెడ్యానాయక్.మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు వారి వెంట.గుగులోతు వెంకన్న  జర్పుల కాలు నాయక్  పానుగోతు వెంకన్న  జాటోతు బాలాజీ , పేపర్ శ్రీను , కేలోత్ వస్రాంనాయక్ , బాలాజీ , బోడ రూప్ల , శ్రీను , బోడ రెడ్డి  రాందాస్ , మక్సుద్  తదితరులు పాల్గొన్నారు..

Tags

Share On Social Media

Latest News

Advertise