Shiva Kumar BS
About The Author
Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
Published On
By Namasthe Bharat Desk
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని పోలీస్ బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది.వివరాల్లోకి వెళ్తే...విమానాశ్రయ... పైప్ గ్యాస్కు మారండి.. లేకపోతే...
Published On
By Namasthe Bharat Desk
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్ గ్యాస్ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. (Use piped gas) లేనిపక్షంలో ఎల్పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని... త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
Published On
By Namasthe Bharat Desk
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో ఇప్పటికే ఇండియాలో చమురు సంక్షోభం మొదలైంది. త్వరలో ఎరువుల కొరత వేధించే అవకాశం ఉంది. మరోవైపు ఔషధాల ధరలు కూడా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో ఇండియన్స్కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇండియాలో త్వరలో బీర్ల ధరలు... సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
Published On
By Namasthe Bharat Desk
ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి 10వేల విలువ గల క్వింటా బియ్యం నిత్యాసర వస్తువుల అందజేత
నమస్తే భారత్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓసి 2 లో ఈపి ఆపరేటర్ గా పనిచేస్తున్న... భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
Published On
By Namasthe Bharat Desk
కేశంపేటలో శ్రీ సీత రామాంజనేయ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నమస్తే భారత్ షాద్ నగర్ మార్చ్25:కేశంపేట మండలకేంద్రంలోని శ్రీ సీత రామాంజనేయ దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి
Published On
By Namasthe Bharat Desk
విద్యాశాఖకు మంత్రి కేటాయించాలి
పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి
విద్యార్థులపై అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
నమస్తే భారత్ షాద్ నగర్ మార్చ్25: విద్యారంగానికి బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య... న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా
Published On
By Namasthe Bharat Desk
హనుమకొండ జిల్లా న్యాయవాదుల ఘన సన్మానం
నమస్తే భారత్: వరంగల్ (మూర్తి)
సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదుల రక్షణ, సంక్షేమం కోసం కృషిచేస్తానని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది ముద్దసాని సహోదర్ రెడ్డి... వరంగల్ కలెక్టరేట్ వద్ధ ఆశా వర్కర్ల ధర్నా
Published On
By Namasthe Bharat Desk
నర్సంపేట ,మార్చి 24 (నమస్తే భారత్ ) : ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 15 రోజుల నుండి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని తెలంగాణ గ్రామీణ ఆశా... భార్యపై కోపంతో సపోటాలో విషం
Published On
By Namasthe Bharat Desk
సంస్థాన్ నారాయణపురం :భార్య మీద కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన రెండేళ్ల కూతురికి సపోటా పండులో విషం పెట్టి హత్య చేశాడు. అనంతరం అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుందవివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి... స్టే తెచ్చుకున్నారు… ఆ పై నోటిఫికేషన్ ఆపేశారు..?
Published On
By Namasthe Bharat Desk
– ఫాక్స్ సాగర్ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన “మకుట”
– నిర్మాణ అనుమతుల రద్దు ప్రక్రియకు 2025 ఆగస్టు నెలలో స్టే తెచ్చుకున్న “మకుట హారిజన్”
– అనంతరం అక్టోబర్ నెలలో ఫాక్స్ సాగర్... చేగుర్తి గ్రామ ఉపసర్పంచ్ గా గాలిపెల్లీ రవీందర్
Published On
By Namasthe Bharat Desk
చేగుర్తి :మొదటి విడత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో గ్రామ సర్పంచిగా భాష వేణి సరోజన మల్లయ్య గారు సర్పంచ్ గా విజయాన్ని సాధించారు చేగుర్తి గ్రామం లో ఆరవ వార్డు సభ్యుడిగా... జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ వినతి
Published On
By Namasthe Bharat Desk
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించండి: టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్/ కుత్బుల్లాపూర్(ప్రతినిధి) మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా టీడబ్ల్యూజెఎఫ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు... 