Namasthe Bharat Desk
Telangana 

 టైలరింగ్ శిక్షణ కార్యక్రమం

  టైలరింగ్ శిక్షణ కార్యక్రమం   శ్రీ సత్య సాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం కేరెల్లిలో గత నలభై ఐదు రోజులుగా నిర్వహిస్తున్నఈరోజు ముగిసింది ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కెరెల్లి గ్రామ  వాస్తవ్యులు అయిన తెలంగాణ రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారులు శ్రీ K.పెంటా రెడ్డి గారుకేరెల్లి...
Read...
TS జిల్లాలు   నిర్మల్ 

గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు

గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు తేదీ, మే 08, 2025- నమస్తే భరత్ నిర్మల్:-// జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడమేకాక, రుణాల రికవరీలోనూ...
Read...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి

మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి కెవిపిఎస్ గ్రామస్థాయి సమావేశంలో వక్తల పిలుపు మే 20న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని  మనువాద కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు
Read...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్

సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్ నమస్తే భారత్ :-కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో కోరుకొండపల్లి గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు సట్ల శ్రీనివాస్  తల్లి కీ||శే|| లక్మి దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా...
Read...
TS జిల్లాలు   కొత్తగూడెం 

ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే

ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు కచ్చితంగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం...
Read...
TS జిల్లాలు   రంగారెడ్డి 

మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం

మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం     నమస్తే భారత్ రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం మే 07 : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని తేల్చుతూ  క్లీన్ చిట్ ఇచ్చింది.దీంతో పాటు నిర్దోషిగా ప్రకటించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలను
Read...
TS జిల్లాలు   కొత్తగూడెం 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: అవకాశం ఉన్న ప్రతి బ్యాంక్ బ్రాంచ్ లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల...
Read...
TS జిల్లాలు   రంగారెడ్డి 

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ అన్న గారు. 

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ అన్న గారు.  నమస్తే భరత్ శంషాబాద్ మండలం :పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన పులిజాల సుధాకర్ గౌడ్ గారి కుమార్తె వర్షని గౌడ్ మరియు మురళి గౌడ్ గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ...
Read...
TS జిల్లాలు   రంగారెడ్డి 

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి వియత్నాం రాజధాని హనోయ్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి వియత్నాం రాజధాని హనోయ్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి నమస్తే భారత్  మే 08... : జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) ఈ సేవలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. వియత్నాం ఎయిర్‌లైన్స్ 7 మే 2025 నుంచి ఈ నూతన సేవలను అందిస్తోంది.హనోయ్‌లోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరే...
Read...
TS జిల్లాలు   నారాయణపేట్  

లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : లైసెన్సు సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా...
Read...

మే 10న చేవెళలో జరుగు జిల స్థాయి సెమినార్ నుజయప్రదం చేయండి 

మే 10న చేవెళలో జరుగు జిల స్థాయి సెమినార్ నుజయప్రదం చేయండి  నమస్తే భారత్,షాద్ నగర్ మే08:భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ కేంద్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో జిల్లా స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నాం జయప్రదం...
Read...

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")