రైతన్న మీకోసం కార్యక్రమం
On
తుగ్గలి(నమస్తే భారత్):తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కెఈ శ్యాం కుమార్ గారి ఆదేశాల మేరకు రాంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు పాల్గొని రైతులతో ఇల్లు తిరిగి ప్రభుత్వం యొక్క విధివిధానాలను పంటలు మార్పిడి గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ లోకేష్, వెటర్నరీ అసిస్టెంట్ వంశి, వెల్ఫేర్ అసిస్టెంట్ రామకృష్ణ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు యమాద్రి నాయుడు, మద్దికేరలాలప్ప, ఏకాస్ వెంకటేష్, గురుదాస్ రెడ్డి, సంఘాల వీరాంజనేయులు, పందికొని రాజు, మహేష్ మహిళా రైతులు పాల్గొన్నారు
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
