తుగ్గలి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి

On
తుగ్గలి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి

 

తుగ్గలి24(నమస్తే భారత్): తుగ్గలి మండలంలోని ఏ గ్రామంలో అయినా సొంత ఇల్లు లేని వారు ఈనెల నవంబర్/30 వ తేదీ లోపల మీ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా సొంత ఇల్లు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోండి.  2029 సంవత్సరం వరకు ఇదే లిస్టు మంజూరు చేయబడుతుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోని పక్షంలో నవంబర్/30 తరువాత , 2029 వరకూ మధ్యలో  అప్లికేషన్లు తీసుకొనబడవు.  ప్రస్తుతము ఒక ఇంటి నిర్మాణం విలువ రూ" 1,80,000 గా ప్రభుత్వము మంజూరు చేస్తున్నది. కావున ప్రజలు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise