ఎంపీ డి కె అరుణ కు స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సుంకు ఉమేష్ కుమార్

On
ఎంపీ డి కె అరుణ కు స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సుంకు ఉమేష్ కుమార్

 

ధన్వాడ మండలం / నమస్తే భారత్

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తో  వారం రోజుల సౌతాఫ్రికాలో అధికారిక పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కె అరుణ కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా భాజప నాయకులు.భారత రాజ్యాంగ 130వ సవరణ బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరీ కమిటీ  జె పి సి సభ్యురాలిగా ఎన్నిక  కావడంతో పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు జిల్లా నాయకులు అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.
    - భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి Dk.అరుణమ్మ గారిని నియమించినందుకు ప్రధాన
అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
ఊరట్టం గ్రామపంచాయతీ ఘనంగా బిర్సా ముండా150 జయంతి వేడుకలు
భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం  తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్ 
ఎంపీ డి కె అరుణ కు స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సుంకు ఉమేష్ కుమార్
మేడారం సమ్మక్క సారాలమ్మ దీవెనలతో మండపు లక్ష్మన్ రాజు (రెడ్డిగూడెం)

Advertise