అక్రమంగా నిల్వ చేసిన పిడిఎఫ్ బియ్యం పట్టివేత
On
ధన్వాడ మండలం / నమస్తే భారత్
ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామంలో కోమటి కృష్ణయ్య శెట్టి అనే వ్యక్తికి చెందిన ఇంట్లో అక్రమంగా పిడిఎస్ బియ్యం నిల్వ ఉంచినందున పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్, ధన్వాడ పోలీసులు దాడులు నిర్వహించి 5.2 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించి డిటి పంచనామా అనంతరం కోమటి కృష్ణయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్వాడ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా పిడిఎస్ రైస్ నిల్వ ఉంచిన, రవాణా చేసిన, ఇతరులు ఆమ్మిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Tags
Related Posts
Latest News
16 Nov 2025 07:47:11
- భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి Dk.అరుణమ్మ గారిని నియమించినందుకు ప్రధాన
