ఐఐటి ధృవపత్రాన్ని అందుకున్న విద్యార్థి విష్ణు

On
ఐఐటి ధృవపత్రాన్ని అందుకున్న విద్యార్థి విష్ణు

 

నమస్తే భారత్ :-తొర్రూరు

ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక కోర్సులను పరిచయం చేసేందుకు స్కూల్ కనెక్ట్ పేరిట ఐఐటి మద్రాస్ 8 వారాల పాటు నిర్వహించే 10 రకాల ఆన్ లైన్ కోర్సులను ఈ విద్యా సంవత్సరంలో తొలి బ్యాచ్ లో పదో తరగతి విద్యార్థులకు లభించింది. దీంతో మండలంలోని నాంచారి మడూరు జయంతి కాలనీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి పి. విష్ణువర్ధన్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎన్.అనుపమ  సహకారంతో డేటా సైన్స్ పరిచయం.ఆర్టిఫిషియల్ ఇంజిలిజేన్స్ కోర్సులో చేరారు. ఆగస్టు 4న ఆన్ లైన్ పాటలు ప్రారంభమై, సెప్టెంబర్ 29 ముగిశాయి. ఆ తర్వాత ఆన్ లైన్ లోనే పరీక్షలు జరిగాయి. తాజాగా ఫలితాలు వచ్చాయి. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి పూర్తిచేసుకుని ధృవపత్రాన్ని అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరన్న తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయులు విష్ణువర్ధన్ అభినందించారు.

Tags

Share On Social Media

Latest News

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము
విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

Advertise