Tag
cyberabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
Published On
By Shiva Kumar Bs
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీసులు ఇచ్చిన రక్తదాన పిలుపుకు వందలాది మంది తరలొచ్చారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరంలో జీడిమెట్ల పరిశ్రమల్లోని పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, కార్మికులు, రాజకీయ నేతలు, సామాన్య యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!
Published On
By Shiva Kumar Bs
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దౌర్జన్యం
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు.!
ఊర్లకు వెళ్తే ఇండ్లలలో దొంగలు పడతారు, కానీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ JNNURM హౌసింగ్ సముదాయంలో ఏకంగా ఇండ్లనే కబ్జాలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగులేదని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ మహిళా ఇంటిని కబ్జా చేసి అమ్మేసారు. తదనంతరం దొంగ డాక్యూమెంట్లు సృష్టించి మహిళ పైనే కోర్టులో కేసు వేశారు.
KPHB హాస్టల్స్ ఆగడాలను అరికట్టాలి
Published On
By Shiva Kumar Bs
కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటూ విచ్చల విడిగా తెల్లవార్లూ న్యూసెన్స్ సృష్టిస్తూ స్థానికులకు ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, హాస్టల్ల ముసుగులో చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నినాదంతోసమావేశం నిర్వహించారు స్థానికంగా ఉండే యువ నేతలు జాన్ మోజెస్, సయ్యద్ రావెల్షా.
రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో
Published On
By Shiva Kumar Bs
శాశ్వత పరిష్కారం చూపాలని 22 కాలనీల వాసుల డిమాండ్ Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు
Published On
By Shiva Kumar Bs
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చి గాగిల్లాపూర్ దగ్గర ఆగి ఉన్న ఒక ప్రైవేటు బస్సును, వెనుక నుండి మరో ప్రైవేట్ బస్సు ఢీ కోట్టడంతో, దాదాపు 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు, రెండు అంబులెన్స్ లో, గాయాలైన వారిని కొంపల్లి మెడ్విన్ హాస్పిటల్ తరలించారు. కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ - భారీగా పట్టుబడ్డ మధ్యం
Published On
By Shiva Kumar Bs
అక్రమంగా అమ్ముతున్న 50 లీటర్ల మధ్యం
నిల్వ ఉంచిన16 డొమెస్టిక్ సిలిండరులు సీజ్
సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు
అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి
Published On
By NAMASTHEBHARAT
క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని తెలిపిన
బాలానగర్ డిసిపి సురేష్ కుమార్
కూకట్పల్లి : పది సంవత్సరాల బాలిక కత్తిపోట్లతో హత్యకు గురికావడం, కూకట్పల్లి ప్రాంతంలో కలకలం రేపింది. ఈ మర్డర్ సమాచారం అందుకున్న బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలిసుల వద్ద వివరాలు తీసుకున్నారు.
తదనంతరం మీడియాతో మాట్లాడారు., వివరాలు ఇలా ఉన్నాయి,. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న కృష్ణ రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు అందులో పది సంత్సరాల వయస్సున్న కూతురు సహస్ర హత్యకు గురిఅయ్యింది. సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. తల్లి రేణుక స్థానికంగా ల్యాబ్ టెక్నీషియంగా పనిచేస్తుండంగా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్. కొడుక్కి స్కూల్ నుంచి బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో ఇంటికి వచ్చిన తండ్రి ఇంటి తలుపు గడియ
పెట్టడంతో ఓపెన్ చేసి చూడగా బెడ్ పై గాయాలతో పడి ఉన్న కూతురు సహస్ర చూసి వెంటనే 108కి పోలీసులకి సమాచారం అందించాడు.
దింతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని డిసిపి స్పష్టం చేసారు. 