తుగ్గలి లో పింఛన్ పంపిణీ చేసిన మాజీ జెడ్పిటిసి  కె.వరలక్ష్మి 

On
తుగ్గలి లో పింఛన్ పంపిణీ చేసిన మాజీ జెడ్పిటిసి  కె.వరలక్ష్మి 

 

తగ్గలి(నమస్తే భారత్):- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు.. ఈరోజు తుగ్గలి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కె. వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి సర్పంచ్  రవి ప్రసాద్, మాజీ సర్పంచ్ హెచ్ రామాంజనేయులు, హయ్యద్ బాషా మరియు టిడిపి నాయకులు.. సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise