తుగ్గలి లో పింఛన్ పంపిణీ చేసిన మాజీ జెడ్పిటిసి కె.వరలక్ష్మి
On
తగ్గలి(నమస్తే భారత్):- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు.. ఈరోజు తుగ్గలి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కె. వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి సర్పంచ్ రవి ప్రసాద్, మాజీ సర్పంచ్ హెచ్ రామాంజనేయులు, హయ్యద్ బాషా మరియు టిడిపి నాయకులు.. సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
04 Dec 2025 17:49:52
ఎంపీడీఓ డాక్టర్ వనపర్తి అద్వైత
ఖానాపురం డిసెంబర్ 4 ( నమస్తే భారత్ ) :
రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను
