ముదిరాజ్  సంఘం  భవనాన్ని  ప్రారంభించిన ఎమ్మెల్యే

On
ముదిరాజ్  సంఘం  భవనాన్ని  ప్రారంభించిన ఎమ్మెల్యే

 


నర్సంపేట నవంబర్ 28 ( నమస్తే భారత్  )  :  


నర్సంపేట నియోజకవర్గంలోని మాదన్నపేటలో రూ10లక్షలతో  నిర్మించిన   ముదిరాజ్ మత్స్య  పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనాన్ని  నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేతివృత్తుల సంక్షేమం , బడుగు బలహిన వర్గాల ప్రజల  అభివృద్ధికి  కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈకార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ , పిసిసి సభ్యులు పెండెం రామానంద్ , పిఎస్ సిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి ,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్,  మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ,ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి , నియోజకవర్గ నాయకులు ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise