ముదిరాజ్  సంఘం  భవనాన్ని  ప్రారంభించిన ఎమ్మెల్యే

On
ముదిరాజ్  సంఘం  భవనాన్ని  ప్రారంభించిన ఎమ్మెల్యే

 


నర్సంపేట నవంబర్ 28 ( నమస్తే భారత్  )  :  


నర్సంపేట నియోజకవర్గంలోని మాదన్నపేటలో రూ10లక్షలతో  నిర్మించిన   ముదిరాజ్ మత్స్య  పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనాన్ని  నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేతివృత్తుల సంక్షేమం , బడుగు బలహిన వర్గాల ప్రజల  అభివృద్ధికి  కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈకార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ , పిసిసి సభ్యులు పెండెం రామానంద్ , పిఎస్ సిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి ,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్,  మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ,ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి , నియోజకవర్గ నాయకులు ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise