బిఆర్ ఎస్ లో  బోటిమిది తండా మాజీ సర్పంచ్ చేరిక

On
బిఆర్ ఎస్ లో  బోటిమిది తండా మాజీ సర్పంచ్ చేరిక

 

ఖానాపురం డిసెంబర్ 1 ( నమస్తే భారత్  )  :  


ఖానాపురం మండలం బోటిమిది తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గుగులోత్  తారమ్మా  మరియు గుగులోతు కిషన్ నాయక్ తో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్  సమక్షంలో   నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి   ఆధ్వర్యంలో చేరారు .గుగులోతు కిషన్ నాయక్ తో పాటు బాధవత్ రవి నాయక్,బానోతు లచ్చిరాం,గుగులోతు లింబా,గుగులోతు సమ్య,బానోతు సదర్ లాల్,గుగులోతు హాచ్య మూడు మంగమ్మ,బానోతు చాంది, గుగులోతు సంతోష్,బానోతు నరేష్, గుగులోతు రాజు,గుగులోతు సురేష్,బానోతు మాలమ్మ, బానోతు యకమ్మ తదితరులు చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise