ఎల్బీనగర్ జోన్ లో కలపాలని కలెక్టర్ కు విన్నపం..
On
మహేశ్వరం, డిసెంబర్ 2, నమస్తే భరత్ న్యూస్ ప్రతినిధి:
తుక్కుగూడ మున్సిపాలిటీని చార్మినార్ జోన్ లో కాకుండా ఎల్బీనగర్ జోన్ లో కలపాలని కోరుతూ తుక్కుగూడ మున్సిపాలిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ బరిగల హేమలత రాజు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ తుక్కుగూడ పట్టణ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, రచ్చ లక్ష్మణ్, శివ కుమార్ ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
