Category
ములుగు
TS జిల్లాలు   ములుగు 

 ఈరోజు కాల్వపల్లి గ్రామంలో వనవాసి కళ్యాణ పరిషత్ నుండి వైద్య శిదబరం నిర్ణoచుట డాక్టర్.

 ఈరోజు కాల్వపల్లి గ్రామంలో వనవాసి కళ్యాణ పరిషత్ నుండి వైద్య శిదబరం నిర్ణoచుట డాక్టర్. నమస్తే భారత్ : పరమేష్ పాటు బండ జగదీష్ వేసవి కాలంలో వడ దెబ్బ జ్యరం దగ్గు వ్యాధులు లు రకాల మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన ములుగు జిల్లా కన్యినర్ ఆలం శ్రీను గ్రామ పెద్దలు సోలం లక్ష్మయ్య బడే సత్యం వాసం శంకరయ్య చీడం పద్మ యూత్ సొలo...
Read More...
TS జిల్లాలు   ములుగు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పధకం లబ్ధదారులను పేసా గ్రామ సభ ద్యారా ఎంపిక చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పధకం లబ్ధదారులను పేసా గ్రామ సభ ద్యారా ఎంపిక చేయాలి       నమస్తే భారత్ : ఏజెన్సీ 5th షెడ్యూల్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాస పధకమును పీసా గ్రామ సభ ద్యారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని గిరిజనేతరులు ఇక్కడ ఉంటూ స్థిరఅస్ది/చెర అస్ది లు అంటూ రాజకీయ0 ద్యార షెడ్యూల్ ప్రాంతంలోని చట్టాలు పక్కన దారి పాటిస్తున్నారు ఈ
Read More...
TS జిల్లాలు   ములుగు 

శవ రాజకీయాలు చేస్తున్న  బి.ఆర్.ఎస్ బీజేపీ పార్టీ నాయకులు 

శవ రాజకీయాలు చేస్తున్న  బి.ఆర్.ఎస్ బీజేపీ పార్టీ నాయకులు  - రాజకీయ లబ్ధికోసం కావాలనే సీతక్క ని టార్గెట్ చేస్తు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు - పసిపాప చనిపోతే వాళ్ళ తల్లితండ్రులను ఓదార్చాల్సిందిపోయి రాజకీయం చేయడం దారుణం   
Read More...
TS జిల్లాలు   ములుగు 

భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.

భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి. ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య కేటాయింపు. భూ భారతి చట్టం అవగాహన సదస్సులలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. 
Read More...
TS జిల్లాలు   ములుగు 

డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.

డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు. నమస్తే భారత్: ములుగు బ్యూరో : జిల్లాలో ప్రస్తుత వేసవిలో ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా మేనేజర్, పౌర సరఫరాల  శాఖ అధికారి కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా  దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో...
Read More...
TS జిల్లాలు   ములుగు 

జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం

జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం   శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం నమస్తే భారత్: ములుగు బ్యూరో : జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం జిల్లా ప్రధాన ఆస్పత్రి ములుగు యందు సంభవించిన శిశు మరణం పై జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి  ఆధ్వర్యంలో నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్...
Read More...
TS జిల్లాలు   ములుగు 

ప్రణాళికాబద్ధంగా యాసంగి పంట కొనుగోలు చర్యలు.

ప్రణాళికాబద్ధంగా యాసంగి పంట కొనుగోలు చర్యలు. అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. తాలు, తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టవద్దు. సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  
Read More...
TS జిల్లాలు   ములుగు 

రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి 

రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి  నమస్తే భారత్  ములుగు :  ఈరోజు ములుగు జిల్లా లోని రైతులు  పి వి నర్సింహా రావు వెటర్నరీ యూనివర్సిటీ - మత్స పరిశోధన కేంద్రం మరియు ములుగు జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా నల్గొండ సూర్యాపేట మునుగోడు ప్రాంతం లలో చేపల పెంపకం గురించి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవీందర్ క్షేత్ర...
Read More...
TS జిల్లాలు   ములుగు 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు  అడ్మిషన్ కరపత్రాన్ని  ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు  అడ్మిషన్ కరపత్రాన్ని  ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నమస్తే భారత్: ములుగు బ్యూరో : ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చేరడానికి కళాశాల  రూపొందించిన 2025-26  సంవత్సరానికి అడ్మిషన్ కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఆవిష్కరించారు.  కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి కళాశాల  అందిస్తున్న సౌకర్యాలను,  గత సంవత్సరము కళాశాల విద్యార్థులు  వివిధ  ఉన్నత విద్య పోటీ పరీక్షల్లో  సాధించిన విజయాలతో రూపొందించిన కరపత్రాన్ని...
Read More...
TS జిల్లాలు   ములుగు 

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు.

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు. పెండింగ్ కమీషన్ బకాయిలు ఐకెపి కేంద్రాలకు చెల్లించేలా చర్యలు. స్టిచ్చింగ్ కేంద్రాల ద్వారా ప్రైవేటు ఆర్డర్లు సైతం చేపట్టాలి. నవంబర్ వరకు జిల్లా సమైక్య భవనాల నిర్మాణం పూర్తి చేయాలి. సెర్ఫ్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన పంచాయతీరాజ్ కార్యదర్శి.  
Read More...
TS జిల్లాలు   ములుగు 

రైతు లు క్షేత్ర స్థాయిలో  పర్యటన 

రైతు లు క్షేత్ర స్థాయిలో  పర్యటన  నమస్తే భారత్ రిపోర్టర్ ములుగు : ఈరోజు ములుగు జిల్లా లోని రైతులు  పి వి నర్సింహా రావు వెటర్నరీ యూనివర్సిటీ - మత్స పరిశోధన కేంద్రం మరియు ములుగు జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో చేపల పెంపకం గురించి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవీందర్ క్షేత్ర పర్యటన లో...
Read More...
TS జిల్లాలు   ములుగు 

ప్రతి గ్రామ పంచాయితీలో  ఒక్కటీ,  మేజర్ గ్రామ పంచాయితీలలో 3  నుండి 5 చలి వేంద్రాలు ఏర్పాటు.

ప్రతి గ్రామ పంచాయితీలో  ఒక్కటీ,  మేజర్ గ్రామ పంచాయితీలలో 3  నుండి 5 చలి వేంద్రాలు ఏర్పాటు. నమస్తే భారత్: ములుగు బ్యూరో : రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్, ములుగు ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో ఎండ తీవ్రత దృష్ట్యా  ప్రతి గ్రామ పంచాయతీ లలో చలి వేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాలలో ఏర్పాటు చెయ్యడం జరిగిందని  జిల్లా పంచాయితి అధికారి దేవ్ రాజ్ సోమవారం...
Read More...