Category
ములుగు
ములుగు 

కౌశిక్ రెడ్డి ఖబడ్దార్,,

కౌశిక్ రెడ్డి ఖబడ్దార్,, కన్న తల్లిలాంటి పార్టీని మరచిపోయి సవాల్ విసురుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీతక్క గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తాం ... బెదిరించి గెలిచిన నీవు ప్రజా నాయకులను విమర్శిస్తావా  యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ ఉల్లేరావు శ్రావణ్ గారు    నమస్తే భారత్; ములుగు బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి-సీతక్క గార్లపై అనుచితవ్యాఖ్యలు చేసిన-పాడి(పాడు).కౌశిక్...
Read More...
ములుగు 

ఇందిరమ్మ ఇండ్ల లొల్లి

ఇందిరమ్మ ఇండ్ల లొల్లి ములుగు జిల్లా వ్యాప్తంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు విడుదల చేసిన ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో 95% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండటం పేదవారికి చోటు లేకపోవడం చాలా బాధాకరం అని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్యాల మనోహర్ ఆరోపించారు గత ప్రభుత్వం వాల్ల పార్టీ కార్యకర్తలకే డబుల్ బెడ్ రూమ్ఇల్లు...
Read More...
TS జిల్లాలు   ములుగు 

ప్రజలు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: షి టీమ్ పోలీసులు

ప్రజలు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: షి టీమ్ పోలీసులు     నమస్తే భారత్ /  నారాయణపేట్ జిల్లా : జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు, బస్సులలో ప్రయాణించేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల
Read More...
TS జిల్లాలు   ములుగు 

ఇందిరమ్మ ఇళ్ళు గ్రామసభ లలో ఎంపిక చేయాలి 

ఇందిరమ్మ ఇళ్ళు గ్రామసభ లలో ఎంపిక చేయాలి    నమస్తే భరత్ ములుగు తేదీ, 03/05/2025 :ఇందిరమ్మ ఇళ్ళు గ్రామసభ లో ఎంపిక చేయాలి అని  మేడారం జాతర సమ్మక్క పూజారి రిటైర్డ్ ఇంజనీర్ సిద్దబోయిన లక్ష్మన్ రావు డిమాండ్ చేశారు  ఈరోజు మేడారం లో మాట్లాడుతూ అధికారులు వారికి ఇష్టం వచ్చిన వారికి  ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అని డబ్బులు
Read More...
TS జిల్లాలు   ములుగు 

 ఈరోజు కాల్వపల్లి గ్రామంలో వనవాసి కళ్యాణ పరిషత్ నుండి వైద్య శిదబరం నిర్ణoచుట డాక్టర్.

 ఈరోజు కాల్వపల్లి గ్రామంలో వనవాసి కళ్యాణ పరిషత్ నుండి వైద్య శిదబరం నిర్ణoచుట డాక్టర్. నమస్తే భారత్ : పరమేష్ పాటు బండ జగదీష్ వేసవి కాలంలో వడ దెబ్బ జ్యరం దగ్గు వ్యాధులు లు రకాల మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన ములుగు జిల్లా కన్యినర్ ఆలం శ్రీను గ్రామ పెద్దలు సోలం లక్ష్మయ్య బడే సత్యం వాసం శంకరయ్య చీడం పద్మ యూత్ సొలo...
Read More...
TS జిల్లాలు   ములుగు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పధకం లబ్ధదారులను పేసా గ్రామ సభ ద్యారా ఎంపిక చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పధకం లబ్ధదారులను పేసా గ్రామ సభ ద్యారా ఎంపిక చేయాలి       నమస్తే భారత్ : ఏజెన్సీ 5th షెడ్యూల్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాస పధకమును పీసా గ్రామ సభ ద్యారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని గిరిజనేతరులు ఇక్కడ ఉంటూ స్థిరఅస్ది/చెర అస్ది లు అంటూ రాజకీయ0 ద్యార షెడ్యూల్ ప్రాంతంలోని చట్టాలు పక్కన దారి పాటిస్తున్నారు ఈ
Read More...
TS జిల్లాలు   ములుగు 

శవ రాజకీయాలు చేస్తున్న  బి.ఆర్.ఎస్ బీజేపీ పార్టీ నాయకులు 

శవ రాజకీయాలు చేస్తున్న  బి.ఆర్.ఎస్ బీజేపీ పార్టీ నాయకులు  - రాజకీయ లబ్ధికోసం కావాలనే సీతక్క ని టార్గెట్ చేస్తు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు - పసిపాప చనిపోతే వాళ్ళ తల్లితండ్రులను ఓదార్చాల్సిందిపోయి రాజకీయం చేయడం దారుణం   
Read More...
TS జిల్లాలు   ములుగు 

భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.

భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి. ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య కేటాయింపు. భూ భారతి చట్టం అవగాహన సదస్సులలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. 
Read More...
TS జిల్లాలు   ములుగు 

డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.

డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు. నమస్తే భారత్: ములుగు బ్యూరో : జిల్లాలో ప్రస్తుత వేసవిలో ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా మేనేజర్, పౌర సరఫరాల  శాఖ అధికారి కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా  దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో...
Read More...
TS జిల్లాలు   ములుగు 

జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం

జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం   శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం నమస్తే భారత్: ములుగు బ్యూరో : జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం జిల్లా ప్రధాన ఆస్పత్రి ములుగు యందు సంభవించిన శిశు మరణం పై జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి  ఆధ్వర్యంలో నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్...
Read More...
TS జిల్లాలు   ములుగు 

ప్రణాళికాబద్ధంగా యాసంగి పంట కొనుగోలు చర్యలు.

ప్రణాళికాబద్ధంగా యాసంగి పంట కొనుగోలు చర్యలు. అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. తాలు, తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టవద్దు. సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  
Read More...
TS జిల్లాలు   ములుగు 

రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి 

రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి  నమస్తే భారత్  ములుగు :  ఈరోజు ములుగు జిల్లా లోని రైతులు  పి వి నర్సింహా రావు వెటర్నరీ యూనివర్సిటీ - మత్స పరిశోధన కేంద్రం మరియు ములుగు జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా నల్గొండ సూర్యాపేట మునుగోడు ప్రాంతం లలో చేపల పెంపకం గురించి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవీందర్ క్షేత్ర...
Read More...