Category
ములుగు
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మేడారంలో నూతన గృహ ప్రవేశముకు హాజరైన మంత్రీ సీతక్క
Published On
By Namasthe Bharat Desk
తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ పూజరుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు కూతురు - అల్లుడి నూతన గృహ ప్రవేశము కు హాజరై రిబ్బన్ కట్ చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంజ సూర్య , ములుగు... రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క సమక్షంcలో బిఆర్ఎస్ పార్టీనీ విడి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Published On
By Namasthe Bharat Desk
* ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగిరెల కృషి చేయాలి
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
, ప్రజలతో మమేకమై పార్టీ అభ్యర్థులను గెలిపించండి తాడ్వాయి మండలం ఏలుబాక గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినకాంగ్రెస్... చరిత్రకెక్కనున్న మేడారం మహా జాతర
Published On
By Namasthe Bharat Desk
మేడారం మహా జాతర అభివృద్ది పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కొండా సురేఖ , దనసరీ అనసూయ సీతక్క , ఎంపీ బలరాం నాయక్
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
మేడారం జాతర పనులుజోరుగా , హుషారుగా సాగుతున్న అభివృద్ది పనులు జాతర అభివృద్ది పనులలో ఇంకా... * రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క ఆదేశాల మేరకు , జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న సూచనల మేరకు
Published On
By Namasthe Bharat Desk
* ప్రజా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
స్థానిక ఎన్నికలకు , నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరినా తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ తాడ్వాయి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ మీడియా సమావేశం లోపార్టీ... తాడ్వాయి మండల కేంద్రములో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
Published On
By Namasthe Bharat Desk
తాడ్వాయి మండల కేంద్రంలో మండల నాయకులు బండారి చంద్రయ్య , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రపంచ లోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన రూపకర్తను స్మరిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలఈ... లక్నవరం తైబందీ వెంటనే ప్రకటించాలి
Published On
By Namasthe Bharat Desk
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
గోవిందరావుపేట మండలం పసరలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుమ్మల వెంకటరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ లక్నవరం చెరువు కింద తైబందిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరము... * ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి సీతక్క
Published On
By Namasthe Bharat Desk
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి) /
గోవిందరావుపేట మండల కేంద్రంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు... * కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో జరుగు ధర్నా లను జయప్రదం చేయండి
Published On
By Namasthe Bharat Desk
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ గోవిందరావుపేట
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
గోవిందరావుపేట మండలం పసరలో తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ సమావేశం గౌరారపు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మూడు శోభన్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ... సిపిఎం తోనే గ్రామ అభివృద్ధి
Published On
By Namasthe Bharat Desk
సిపిఎం పసర సర్పంచ్ అభ్యర్థి రాజేష్ దేవేంద్ర కరారు
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డిగోవిందరావుపేట మండలం నిరంతరం ప్రజలతో జీవించే ప్రజానాయకుడు పసర సిపిఎం పార్టీ సర్పంచ్ అభ్యర్థి గొంది రాజేష్ దేవేంద్ర లను పసర గ్రామ ప్రజలు ఆదరించాలని సిపిఎం పార్టీ... కేంద్ర సర్కార్ పై తుడుం దెబ్బ ఆదివాసీ విద్యార్థి సంఘాల పైర్ గిరిజనులు
Published On
By Namasthe Bharat Desk
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)హెడ్మా యావత్ భారతదేశం అంతట ఒక సంచలనం రేపుతున్న అంశం అసలు హిద్మా ఎవరు ఇతను ఒక గిరిజన ఆదివాసి బిడ్డ దండకారణ్యంలో దండు మోగించిన విప్లవ వీరుడుఇతను ఈ దేశ సంపదను పరిరక్షించడం కోసం పెట్టుబడుదారులను భూస్వామిదారులను సామ్రాజ్యవాదులను ఎదురొడ్డి నిలబడ్డాడు కానీ ఈ దేశ సంపదను దోచుకెళ్ళినటువంటి లలిత్... ఊరట్టం గ్రామపంచాయతీ ఘనంగా బిర్సా ముండా150 జయంతి వేడుకలు
Published On
By Namasthe Bharat Desk
మేడారంజాతర సమయంలో ఊరట్టం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దుకాణాలు నడపాలి అని గ్రామసభ తీర్మానం
ములుగు జిల్లా నమస్తే భారత్ (ప్రతినిధి)
తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ కార్యదర్శి శ్వేత ,పేసా మొబైలిజర్ గొంది రమేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి ఘనంగా జరుపుకున్నారు బిర్సా ముండా స్ఫూర్తి తో భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్
Published On
By Namasthe Bharat Desk
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కొమరం భీమ్ జంక్షన్లో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన ప్రతిమకు ఘనంగా నివాళులు అర్పించారు
ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)
ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్ మాట్లాడుతూపాతికేళ్ల వయస్సులోనే బిర్సా ముండా ఆంగ్లేయులపై పిడికిలి బిగించి ధైర్య... 