కేంద్ర సర్కార్ పై తుడుం దెబ్బ ఆదివాసీ  విద్యార్థి సంఘాల పైర్ గిరిజనులు

On
కేంద్ర సర్కార్ పై తుడుం దెబ్బ ఆదివాసీ  విద్యార్థి సంఘాల పైర్ గిరిజనులు

ములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)హెడ్మా  యావత్ భారతదేశం అంతట ఒక సంచలనం రేపుతున్న అంశం అసలు హిద్మా ఎవరు ఇతను ఒక గిరిజన ఆదివాసి బిడ్డ  దండకారణ్యంలో దండు మోగించిన విప్లవ వీరుడు
ఇతను ఈ దేశ సంపదను పరిరక్షించడం కోసం పెట్టుబడుదారులను భూస్వామిదారులను సామ్రాజ్యవాదులను ఎదురొడ్డి నిలబడ్డాడు కానీ ఈ దేశ సంపదను దోచుకెళ్ళినటువంటి లలిత్ మోడీని విజయ్ మాల్యని ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వాళ్లను పట్టుకోవాల్సింది పోయి ఈ దేశ సంపదను రక్షించినటువంటి ఒక ఆదివాసి బిడ్డను  బూటకపు ఎన్కౌంటర్ తో కాల్చిచంపడం ఆప్రజాస్వామ్యం దీని ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు వాదులు హేయమైన చర్యని పరిగణిస్తున్నాంఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి  ఎదురొడ్డి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు  నేడు సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులకు ఎదురొడ్డి పోరాడినటువంటి హెడ్మాను నేలకొరిగాడు
ఒక విప్లవ గిరిజనుడు ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం ఇకపక్ష నిర్ణయం

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise