మేడారంలో నూతన గృహ ప్రవేశముకు హాజరైన మంత్రీ సీతక్క

On
మేడారంలో నూతన గృహ ప్రవేశముకు హాజరైన మంత్రీ సీతక్క

 

 

తాడ్వాయి 
మండలంలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ పూజరుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన  జగ్గారావు  కూతురు - అల్లుడి నూతన గృహ ప్రవేశము కు హాజరై రిబ్బన్ కట్ చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క 

 

ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)


ఈ కార్యక్రమంలో  యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి  కుంజ సూర్య , ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ రవి చందర్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి , మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్ ,  జిల్లా , మండల నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise