* రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క  ఆదేశాల మేరకు , జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న సూచనల మేరకు

On
* రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క  ఆదేశాల మేరకు , జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న సూచనల మేరకు

 


* ప్రజా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 

ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)


స్థానిక ఎన్నికలకు , నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరినా తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ 
 తాడ్వాయి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్  మీడియా సమావేశం లో మాట్లాడుతూ
పార్టీ ఎవరికీ టికెట్ ఇచ్చిన సమన్వయంతో ప్రతీ ఒక్కరూ పార్టీ కోసం పని చేయాలని నాయకులకు , కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సర్పంచ్ , వార్డ్ మెంబర్స్ అభ్యర్థులు ఆశావాహులు పార్టీ యొక్క నియమ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి ప్రతీ ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. అదేవిదంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్లాలని  నాయకులను , కార్యకర్తలను కోరారు.

Tags

Share On Social Media

Latest News

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ ఓఎస్డీ స్టేట్‌మెంట్ రికార్డ్ ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ ఓఎస్డీ స్టేట్‌మెంట్ రికార్డ్
హైదరాబాద్, నవంబర్ 27: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR)...
2015 గ్రూప్‌-2 ర్యాంకర్స్‌కు ఊరట.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్‌ చేసిన సీజే ధర్మాసనం
స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించి..
నర్సాపూర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్..
రాజకీయ లబ్ధి కోసమే లడ్డూల అంశంపై చంద్రబాబు ఆరోపణలు : వైవీ సుబ్బారెడ్డి
ఆధార్‌ ఉన్నంత మాత్రాన చొరబాటుదారులను ఓటర్లుగా గుర్తించాలా
కేసీఆర్ అమరణ నిరాహారదీక్షనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం వేసింది 

Advertise