డిప్యూటీ ఎంపీడీవో గా మారుతీ ప్రసాద్

On
డిప్యూటీ ఎంపీడీవో గా మారుతీ ప్రసాద్

 

తుగ్గలి డిసెంబర్ 1(నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము:-తుగ్గలి మండలంలోని  గ్రామ సచివాలయాల పర్యవేక్షణ కోసం డిప్యూటీ ఎంపీడీవో గా మారుతి ప్రసాద్ ను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ కార్యాలయం (డిపిఓ) లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మారుతి ప్రసాద్ కు ప్రమోషన్ కల్పిస్తూ డిప్యూటీ ఎంపీడీవో గా తుగ్గలి కు నియమించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిప్యూటీ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని గ్రామ సచివాలయాలను ఎంపీడీవో మరియు మండల పరిషత్తు అధికారులు, ఉద్యోగుల సహకారంతో గ్రామ సచివాలయాల ను పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందే విధంగా తన వంతు కృషిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని తెలిపారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise