మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

On
మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

 

షాద్ నగర్ వైద్యాధికారి స్రవంతి

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 18:షాద్ నగర్ డివిజన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు లో  వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజల చేత జె .శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ప్రతిజ్ఞ " నేను మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని,  డ్రగ్స్ అమ్మకం,  కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని,నేను డ్రగ్స్ రహిత  సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను"జై భారత్ ! జై హింద్ ! ఈ కార్యక్రమంలో చించోడు వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ,  హెల్త్ ఎడ్యుకేటర్ జే.శ్రీనివాసులు,  హెల్త్ సూపర్వైజర్ చంద్రకళ,  స్టాప్ నర్సులు సువర్ణ , పకీరమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శివకుమార్, ఏఎన్ఎంలు ఇస్తేర్ రాణి ,విజయలక్ష్మి, మరియు ఆశలు, ఆఫీస్ సిబ్బంది శ్రీనివాసులు,  మణెమ్మ, ఆసుపత్రికి వచ్చినా ప్రజలు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

మణికొండలో 121.50 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం: పాల్గొననున్న మంత్రులు, స్పీకర్  మణికొండలో 121.50 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం: పాల్గొననున్న మంత్రులు, స్పీకర్ 
      నమస్తే భారత్, ​మణికొండ, బి ప్రభాకర్ ప్రతినిధి నవంబర్ 18):​మణికొండ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం అందించే దిశగా ఈ నెల 19వ తేదీన
మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి 
ప్రజలభాగస్వామ్యంతో శతవసంతోత్సవాలాను జయప్రదం చేద్దాం
ఇది ముమ్మాటికీ బూటకువు ఎన్ కౌంటరే
రుద్రంపూర్ జయశంకర్ గ్రౌండ్ మరియు రామవరం కమ్యూనిటీ హాల్ నందు మెరుగైన వసతులు కల్పించాలని కొత్తగూడెం ఏరియా జి.ఎం ను కలిసిన !.. కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్. 
పత్రికా శీర్షిక: స్మశాన వాటికలో నీటి సమస్యపై ఎమ్మెల్యే జోక్యం!*త్వరలోనే సమస్యకు పరిష్కారం 

Advertise