మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన
On
మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు
నమస్తే భారత్:-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, బీచ్ రాజు పల్లి గ్రామంలో, మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు స్వగృహంలో భోజనం చేసిన మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ , మహబూబాబాద్ మాజీ ఎంపీ & జిల్లా పార్టీ అధ్యక్షలు మాలోతు కవిత వారి వెంట మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Tags
Latest News
19 Nov 2025 09:10:28
నమస్తే భారత్, మణికొండ, బి ప్రభాకర్ ప్రతినిధి నవంబర్ 18):మణికొండ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం అందించే దిశగా ఈ నెల 19వ తేదీన
