మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన

On
మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన

 

మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు

నమస్తే భారత్:-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, బీచ్ రాజు పల్లి గ్రామంలో, మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు  స్వగృహంలో భోజనం చేసిన మాజీ మంత్రి వర్యులు  తన్నీరు హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ , మహబూబాబాద్ మాజీ ఎంపీ & జిల్లా పార్టీ అధ్యక్షలు మాలోతు కవిత వారి వెంట మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise