ఇంక్విలాబ్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ విజయలక్ష్మి చేతుల మీదుగా  ప్రారంభం

ఇంక్విలాబ్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

పేదల ఆకలి తీర్చడమే మా ఫౌండేషన్ లక్ష్యం 

నమస్తే భారత్,షాద్ నగర్ మే05:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఇంక్విలాబ్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ విజయలక్ష్మి చేతుల మీదగా ప్రారంభించారు. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ  విజయలక్ష్మి మాట్లాడుతూ,, పేదల ఆకలి తీర్చాలన్న ఇంక్విలాబ్ ఫౌండేషన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. గ్రామాల నుండి వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చడం మంచి విశేషమని తెలిపారు.ఇంక్విలాబ్  ఫౌండేషన్ వారు మాట్లాడుతూ,, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే రోగులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమని,మా ఫౌండేషన్ ద్వారా ప్రతి సోమవారం అన్నదానం చేయాలని గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు మధ్యాహ్న సమయంలో వాళ్ళ ఆకలి తీర్చాలని ఉద్దేశంతోనే దీని మొదలుపెట్టాం అని తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే మా ఉద్దేశం అని ఎన్నో ఇబ్బందులతో రోగులు డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది, కాబట్టి అలాంటి వారి ఆకలి తీర్చడం ఎంతో సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, మహమ్మద్ ఆఖిబ్, జిజో జాన్సన్, మహమ్మద్ జానీ,రాహుల్, ఒసామా, లక్ష్మణ్, మహేశ్వర్, కార్తీక్, ఇంతియాజ్, అయాజ్, మినాజ్, ముజమ్మిల్, ఖాజా, సయ్యద్, ప్రకాష్  తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఐ మాక్స్ లైట్ల ప్రారంభం ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
నమస్తే భారత్ /  మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్  తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...
పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి  పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి  జన్మదిన వేడుకలు
మహిళా చట్టాలపై మహిళలు ఉండే ప్రదేశానికి వెళ్లి  అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న సిద్దిపేట షీటీమ్ బృందం  
కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ గారికి శాలువ కప్పి స్వాగతం పలికిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.