నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
On
నమస్తే భారత్ / మద్దూరు, (మే 3) : మద్దూరు పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాలను సరిచేస్తున్నందున పట్టణ కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని కావున వినియోగదారులు, వ్యాపారస్తులు సహకరించాలని విద్యుత్ అధికారులు తెలియజేశారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget
Latest News
04 May 2025 01:16:33
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...