సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

నమస్తే భారత్ :-తొర్రూరు : మండలంలోని గోపలగిరి గ్రామానికి చెందిన అనుమాల సారయ్య ఇటీవల ఆకస్మికంగా మృతి చెందాడని,ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జాతీయ కార్యదర్శి అష్శోద భాస్కర్ లు అన్నారు. శనివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ  నా చిన్ననాటి మిత్రుడు సారయ్య మృతి తీరని లోటన్నారు.ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలు వారి కుటుంబానికి చెందిన కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్, జిల్లా యూత్ నాయకులు ఎనమాల రాకేష్ , నాయకులు ఎనమాల సుధాకర్, రజిత,కేషయ్య,విజయ్, యాకూబ్, బాబు శ్రీనివాస్, ఆయుర్వేదిక్ డాక్టర్ రవి, లక్ష్మీ ప్రసన్నకుమార్, బన్నీ,రాణా కీర్తి లక్ష్మి,మనో, మల్లయ్య, సుభాష్,లలిత, మరియమ్మ,సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

కైసర్ నగర్ లో అంగరంగవైభవంగా హనుమాన్ జయంతి కైసర్ నగర్ లో అంగరంగవైభవంగా హనుమాన్ జయంతి
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం గ్రామంలోని కైసర్ నగర్ లో గురువారం నిర్వహించిన హానుమంత్ జయంతి వేడుక కన్నుల పండగల జరిగింది. కైసర్ నగరులో వెలిసిన ఆంజనేయుడు ఏకశిలా...
సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై దాడి సహించరానిది
గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
మే20 సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలి
సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్
ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి  యు డిఐఎస్ఈ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే
మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం