మున్సిపల్ కార్మికుల పై సూపర్వేజరులు పెత్తనం అరికట్టాలి.  -ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్.

On
మున్సిపల్ కార్మికుల పై సూపర్వేజరులు పెత్తనం అరికట్టాలి.  -ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్.


నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేసే సిబ్బందిని, కార్మికులను కొంత మంది సూపర్వేజర్లు ఇబ్బందులకు గురించేస్తున్నారు అన్న విషయం తమ దృష్టికి వచ్చింది అన్ని అందుకే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షబ్బీర్ అలీ, శానిటైజర్ ఇంచార్జ్ జయ్ రాజ్ కి పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతు గతంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు గ్రామాలుగా ఉండేది అని  అప్పుడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కార్మికులు పని చేసే వారు అన్ని వారికీ ఆ గ్రామపంచాయితీ జీతాలు ఇచ్చేది అన్ని గుర్తు చేశారు. అప్పుడు కార్మికులకు ఇలాంటి కష్టం వచ్చిన కార్మిక సంఘం పేర్లు ఏదైనా బాచుపల్లి, ప్రగతినగర్లో చల్ల.సుధీర్ రెడ్డి, నిజాంపేట్ ఆశి. యాదయ్య, నాయకత్వం వహించేది.అన్ని అన్నారు. వారి నాయకత్వంలో కార్మికులు సిబ్బంది పని చేసే వారు అన్ని అన్నారు. ఇప్పుడు ఉమ్మడి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు అయినా తరువాత కొంత మంది స్వార్థం రాజకీయాల కోసం అనేక విధాలుగా కార్మికులకు, సూపర్వేజర్లు, వార్డు ఆఫీర్సలు ఇబ్బంది చేస్తున్నారు. అన్ని అన్నారు. నేటికీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అందరిని కలుపుకొని అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాము అన్ని అందుకే కార్మికలకు ఇబ్బంది. కల్పించే సూపర్వేజర్లను, ఇతరులను బదిలీ చేయాలనీ వారు డిమైండు చేశారు. ఈ కార్యక్రమం ఏఐటీయూసీ మున్సిపల్ అధ్యక్షులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

మున్సిపల్ కార్మికుల పై సూపర్వేజరులు పెత్తనం అరికట్టాలి.  -ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్. మున్సిపల్ కార్మికుల పై సూపర్వేజరులు పెత్తనం అరికట్టాలి.  -ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేసే సిబ్బందిని, కార్మికులను కొంత మంది సూపర్వేజర్లు ఇబ్బందులకు గురించేస్తున్నారు అన్న విషయం తమ దృష్టికి వచ్చింది అన్ని అందుకే...
#CPI’s Century-Long Fight for People Highlighted During Statewide Bus Yatra
గూడూరుపాడు అభివృద్ధికి ₹8.50 కోట్లు మంజూరు
కోటి మహిళలకు కోటి చీరలు – రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పండగ వాతావరణం..
జిల్లాలో చిన్ననీటి వనరుల గణనను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.. 
Revenue Officials Demolish Unauthorized Structures in Shamshiguda

Advertise