పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న ను పరామర్శించిన 

On
పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న ను పరామర్శించిన 


    -రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల 
     

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 12_) పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్ తల్లి,కొండం వెంకమ్మ ఇటీవల మరణించారు.పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఆమె కుమారుడు అయోధ్య బాబు గృహంలో ఆమె చిత్రపటానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు.ఆమె కుమారులు కొండం పుల్లయ్య, కొండం అర్జునరావు,కొండం వెంకన్న, కొండం అయోధ్య బాబు ,లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. 
        ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బద్ది కిషోర్,పైడిపల్లి మహేష్,గద్దల రమేష్,మాలోత్ నందా నాయక్,చౌగాని పాపారావు, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్‌ భవనం.. ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్‌ భవనం..
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌ ఫలాహ్‌ వర్సిటీ  పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో...
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
32 వాహ‌నాల్లో పేలుడు ప‌దార్ధాలు నింపేందుకు ప్లాన్
తప్పిన ప్రమాదం.. 90 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో పొగలు..
బీఆర్ఎస్‌లో అల్లుడు ఉన్నాడని.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
ఏరియా లో గల సర్ఫేస్ ఖాళీలను నింపడంలో అలసత్వం వ్యవహరిస్తున్న కొత్తగూడెం ఏరియా మేనేజ్మెంట్: హెచ్ఎంఎస్ 

Advertise