Category
పదోన్నతిపై బదిలీ అయిన రాజారత్నం కు ఘన సన్మానం
TS జిల్లాలు   రంగారెడ్డి 

పదోన్నతిపై బదిలీ అయిన రాజారత్నం కు ఘన సన్మానం

పదోన్నతిపై బదిలీ అయిన రాజారత్నం కు ఘన సన్మానం నమస్తే భారత్,షాద్ నగర్ మే06:షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు వ్యవసాయ శాఖ ఏడిఏ రాజారత్నం ఎనలేని సేవలందించారని వ్యవసాయ శాఖ అధికారులు కొనియాడారు. నారాయణపేట జిల్లా అగ్రికల్చర్ టెక్నాలజీ  మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ)లో డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ గా పదోన్నతి పై వెళుతున్న రాజారత్నంను వ్యవసాయ అధికారులతో పాటు డీలర్లు ఘనంగా సన్మానించారు. వ్యవసాయ శాఖ...
Read More...

Advertisement