జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం

On

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం  చేశారు.

WhatsApp Image 2025-03-17 at 8.55.39 AM

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు దోర అరుణ్, శ్యామ్, అశ్రఫ్, కరీమ్, వెంకట్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. యువజన నాయకులు జగదీశ్వర్ రెడ్డి  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. యువత ఇటువంటి అవమానకర వ్యాఖ్యలకు ఎదురొడ్డి, ఒక్కటిగా ఏకమై, ఇటువంటి అవమానకర వ్యాఖ్యలను తిప్పికొట్టాలని పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

alt

About The Author

Tags

Share On Social Media

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise