Tag
mahesh Goud
నారాయణపేట్  

హై లెవెల్ బ్రిడ్జి నిర్మించండి

హై లెవెల్ బ్రిడ్జి నిర్మించండి ఉట్కూర్ మండలం : ప్రతి వర్షాకాలంలో మూడు గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడంలేదని సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మండల పరిధిలోని పులిమామిడి, బిజ్వార్, అవసలోనిపల్లి  గ్రామాల మధ్య రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ గ్రామాల మధ్య గల రహదారిపై  హై లెవెల్ బ్రిడ్జిలకు మోక్షం ఎప్పుడు, కలుగుతుందోనని సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
Read More...

Advertisement