పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ

పాలమూరు వలస కార్మికులకు అండగా ఉండాలి: మంత్రి జూపల్లి

On
పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్: హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న పాలమూరు వలస కార్మికులు, ఉద్యోగులకు పూర్తి అండగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. పట్నంలో పాలమూరు బిడ్డలు సంక్షేమ సంఘం తయారు చేసిన సభ్యత్వ నమోదు పోస్టర్, వాహన స్టిక్కర్‌లను మంత్రి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికులకు కార్మికశాఖ ద్వారా గుర్తింపు కార్డులు, సంక్షేమ పథకాలు చేరేలా సంఘం పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎంఏ. కరీమ్, ప్రధాన కార్యదర్శి గోపాస్ రవీందర్, సభ్యులు బండి బంగారయ్య, శ్రీరాములు, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251122-WA0010

Publisher

Namasthe Bharat

Share On Social Media

Related Posts

Latest News

పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్: హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న పాలమూరు వలస కార్మికులు, ఉద్యోగులకు పూర్తి అండగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు....
నాడు పాడుబడ్డ భవనం …నేడు రోజుకి 3 పెద్దాపెరేషన్ చేసే పేదల ఆసుపత్రి
ఇప్పటికే కేటీఆర్ ఒక లక్ష సార్లు చెప్పిండు
సీఎం పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకంలో విపత్తు ప్రణాళిక హ్యాండ్‌బుక్ రూపకల్పనకు ఇండియా హౌస్ బృందం విస్తృత పర్యటన
కలెక్టర్ జితేశ్ వి పాటేల్ ను సత్కరించిన జిల్లా న్యాయవాదులు ::    కొత్తగూడెం లీగల్::        *కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు జాతీయ అవార్డు.! 
నేడే  సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

Advertise