Category
ఉద్యమకారుడు రాచమల్ల నరసింహ మృతి: బి.ఆర్.ఎస్ నాయకుల నివాళుల లు ఆర్పించారు
TS జిల్లాలు   రంగారెడ్డి 

ఉద్యమకారుడు రాచమల్ల నరసింహ మృతి: బి.ఆర్.ఎస్ నాయకుల నివాళుల లు ఆర్పించారు

ఉద్యమకారుడు రాచమల్ల నరసింహ మృతి: బి.ఆర్.ఎస్ నాయకుల నివాళుల లు ఆర్పించారు (నమస్తే భారత్   శంషాబాద్ మే 3 ): బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షు లు మంచర్ల. మోహన్ రావు ఉద్యమకారునికి నివాళులు అర్పించారు. బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, తొండిపల్లి గ్రామానికి చెందిన రాచమల్ల నరసింహ అనారోగ్యంతో మృతి చెందారు. మంచర్ల మోహన్ రావు నరసింహ పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు....
Read More...

Advertisement