ఉద్యమకారుడు రాచమల్ల నరసింహ మృతి: బి.ఆర్.ఎస్ నాయకుల నివాళుల లు ఆర్పించారు
On
(నమస్తే భారత్ శంషాబాద్ మే 3 ): బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షు లు మంచర్ల. మోహన్ రావు ఉద్యమకారునికి నివాళులు అర్పించారు. బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, తొండిపల్లి గ్రామానికి చెందిన రాచమల్ల నరసింహ అనారోగ్యంతో మృతి చెందారు. మంచర్ల మోహన్ రావు నరసింహ పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న గండు రాజేందర్, మాజీ ఎస్సీ సెల్ కావలి నరసింహ, వార్డు సభ్యుడు సుఖమేట్ జగన్ తదితరులు పాల్గొన్నారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")


Error on ReusableComponentWidget
Latest News
04 May 2025 01:16:33
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...