Shiva Kumar BS

About The Author

Telangana 

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
Read...
Crime 

అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు

అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు కర్నూలు  జనవరి 9( నమస్తే భారత్):-కర్నూలు జిల్లా పోలీస్‌శాఖకు గర్వకారణంగా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ నిలిచింది. 2025 సంవత్సరానికి గాను రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు ఎంపికై, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డును అందుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన పది పోలీస్‌స్టేషన్‌లలో ఒకటిగా నిలవడం విశేషం కాగా, రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక స్టేషన్‌ ఇదే కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
Read...
Telangana 

ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు

ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ
Read...
Telangana 

విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI

 విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI గోవిందరావుపేట :-  మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో రెగ్యులర్గా రాక విద్యార్థులకు వార్డెన్ పేరు తెలియని వారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు  దీకొండ భరత్ అన్నారు మండలంలోని వివిధ హాస్టళ్ళు సర్వే చేయడం జరిగింది అన్నారు. 
Read...
మేడ్చల్ 

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టెల మల్లేశం, గడ్డమీది అశోక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం షాపూర్ నగర్ ఉషోదయ టవర్ లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ...
Read...
రంగారెడ్డి 

హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

హలో కామ్రేడ్ చలో ఖమ్మం  100 సంవత్సరాల పూర్తి సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ  సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ సమితి సభ్యులు  పాలమాకుల జంగయ్య ప్రజలకు కమ్యూనిస్టు శ్రేణులకు పిలుపు నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జనవరి 04,జనవరి 18న ఖమ్మం లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రతి ఇంటికి ఒక మనిషి ప్రతి ఊరికి ఒక బండి మాట్లాడుకుని కార్మిక వర్గం కష్టజీవులు చలో ఖమ్మం కార్యక్రమానికి రావాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వాల్ పోస్టర్స్ ను ఈరోజు శంషాబాద్ మండలం కేంద్రంలోని జిల్లా కార్యాలయం ఆవరణలో గోడపత్రికలను విడుదల చేశారు. 
Read...