ప్రజల సమస్యలపై చేతులెత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి….

సీఎం రాజీనామా చేయాలి!-బీజేపీ యువ నాయకులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

ప్రజల సమస్యలపై చేతులెత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి….

నమస్తే భారత్,షాద్ నగర్ మే06:తెలంగాణ ప్రజల ఆశలతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి గారు, “నా వల్ల అయితలేదు” అనే మాటలు చెబుతూ చేతులెత్తేయడం ప్రజల విశ్వాసాన్ని మోసం చేసిన చర్యగా భావించాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి ప్రజల సమస్యలపై చేతులెత్తేస్తే, ఆయనకు ఆ పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కే లేదు.బీజేపీ స్పష్టమైన డిమాండ్ రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టిన విద్యుత్ సంక్షోభం, రైతులను గందరగోళానికి గురి చేసిన ధాన్యం కొనుగోలు సమస్య, బీసీ ఇతర హక్కులను నిర్వీర్యం చేసిన విధానాలు విఫలం అయ్యారు.ఇవే కాక,ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో విఫలం ఎన్నికల హామీల అమలులో అపరిష్కారత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గల్లంతు ఇన్నే విఫలమైన పాలన తర్వాత కూడా పదవిని చేపట్టడం అనైతికం. ప్రజల భవిష్యత్తును బలికెత్తే ముఖ్యమంత్రిని తెలంగాణ భరించదు. కాబట్టి బీజేపీ స్పష్టం చేస్తోంది:రెవంత్ రెడ్డి  నిబద్ధతతో తన పదవికి రాజీనామా చేయాలి. రాష్ట్ర ప్రజల ముందు తాను అపరాధిగా నిలబడ్డ విషయం ఆయన స్వయంగా అంగీకరించినట్టే ఇది.బీజేపీ ప్రజలతో ఉంది అవినీతి, అలసత్వంపై పోరాటం కొనసాగుతుంది.అవసరం అయితే బీజేపీ అధికారం చేతపట్టి సుపరిపాలన అందిస్తుంది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది  హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది 
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6)  : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం  విఫలమయిందని కొత్తపల్లి మండలం టిఆర్ఎస్...
త్రాగునీరు సరఫరా,ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
నర్కుడలో రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
జర్నలిస్టులందరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి 
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి