ఫారెస్ట్‌ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్‌ ఎటాక్‌

On
ఫారెస్ట్‌ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్‌ ఎటాక్‌

కొల్లాపూర్: అడవులను నరికడమే కాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై నాగర్‌కర్నూల్‌ జిల్లా ఫారెస్ట్‌ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆక్రమణదారులు చదును చేసిన సుమారు 15 ఎకరాల అటవీ ప్రాంతంలో కొత్తగా మళ్లీ మొక్కలు నాటారు. దాదాపు 500 మంది అటవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి కౌంటర్‌ ఇచ్చారు.

 

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కంపార్ట్‌మెంట్‌ 425లోని వేలాది చెట్లను నరికి చదును చేస్తున్నారనే సమాచారం రావడంతో అటవీ అధికారులు అక్కడకు వెళ్లారు. అయితే చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. దాదాపు 15 ఎకరాల్లోని చెట్లను నరికి చదును చేశారు. దీంతో చెట్లు నరికిన అదే ప్రాంతంలో మళ్లీ చెట్లను నాటాలని అటవీ అధికారులు నిర్ణయించున్నారు. దీనికోసం డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి సారథ్యంలో ఫారెస్ట్‌ యంత్రాంగం మొత్తం కదలివచ్చిం ది

Tags

Share On Social Media

Related Posts

Latest News

జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించాలి : ఎంపీ కేశ్రీదేవ్ సిన్హ్ ఝాలా జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించాలి : ఎంపీ కేశ్రీదేవ్ సిన్హ్ ఝాలా
రామగిరి, నవంబర్ 12 : జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని, ప్ర‌జ‌ల్లో జాతీయ స‌మైక్య‌త‌, దేశ‌భ‌క్తిని పెంపొందించాలని రాజ్య‌స‌భ ఎంపీ కేశ్రీదేవ్...
ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు..!
ఫారెస్ట్‌ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్‌ ఎటాక్‌
భారత్‌ను అతలాకుతలం చేస్తున్న ప్రకృతి విపత్తులు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 

Advertise