మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

On
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

 

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని

పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్

నమస్తే భారత్:-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో దేశంలోనే విద్యార్థులు. యువత బంగారు భవిష్యత్తును మాదకద్రవ్యాలు నాశనం చేస్తున్నాయని మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడమే నశా ముక్త భారత అభియాస్ ' ప్రధాన ఉద్దేశం గా మరిపెడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గుణంకాల ప్రకారం 25 ఏళ్లలోపు యువత అధికంగా బానిసలు అవుతుండటం అందులకు కలిగిస్తున్న అంశం.మాదక ద్రవ్యాలు మానసిక, శారీరిక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అని ఇవి యువతను చెడు మార్గంలో నడిపిస్తాయని, చదువులో వెనకబడేలా చేస్తాయన్నారు.. ఒకసారి దీనికి బానిసైతే ఎంతటి అకృత్యాలు నేరాలు చేయడానికి వెనకాడనన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలని తగు సూచనలు తెలిపి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని విద్యార్ధుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల తహసిల్దార్ కృష్ణవేణి, మండల పరిషత్ అధికారి వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దయానంద్. స్థానిక ఎస్సై వీరభద్రరావు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ గౌడ్, పోలీస్ సిబ్బంది. విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

మణికొండలో 121.50 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం: పాల్గొననున్న మంత్రులు, స్పీకర్  మణికొండలో 121.50 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం: పాల్గొననున్న మంత్రులు, స్పీకర్ 
      నమస్తే భారత్, ​మణికొండ, బి ప్రభాకర్ ప్రతినిధి నవంబర్ 18):​మణికొండ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం అందించే దిశగా ఈ నెల 19వ తేదీన
మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి 
ప్రజలభాగస్వామ్యంతో శతవసంతోత్సవాలాను జయప్రదం చేద్దాం
ఇది ముమ్మాటికీ బూటకువు ఎన్ కౌంటరే
రుద్రంపూర్ జయశంకర్ గ్రౌండ్ మరియు రామవరం కమ్యూనిటీ హాల్ నందు మెరుగైన వసతులు కల్పించాలని కొత్తగూడెం ఏరియా జి.ఎం ను కలిసిన !.. కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్. 
పత్రికా శీర్షిక: స్మశాన వాటికలో నీటి సమస్యపై ఎమ్మెల్యే జోక్యం!*త్వరలోనే సమస్యకు పరిష్కారం 

Advertise