Tag
quthbullapur
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
Published On
By Mare Chinna
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
Published On
By Journalist Shiva Kumar Bs
ఇటీవల విడుదలైన గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 మంది విద్యార్థులు మాత్రమే ఉతిర్ణం పొంది వివిధ శాఖల్లో గ్రాడ్ 1, గ్రాడ్ 2 ఉద్యోగులుగా నియమితులయ్యారన్న విషయం తెల్సిందే. అయితే కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామరం గ్రామంలోని చితరమ్మ దేవాలయంలో శుక్రవారం నాడు జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకలో గ్రూప్ వన్ అభ్యర్థి రెండోవ గ్రేడ్ కమీషనర్ పూజారి శ్రావణి యాదవ్ కురుమ సందడి చేశారు. Gajularamaram : హైడ్రా యాక్షన్ - పార్కు స్థలానికి ఫెన్సింగ్
Published On
By Journalist Shiva Kumar Bs
Hydrabad Disaster Response and Asset Protection Agency (హైడ్రా ) మరో సారి గాజులరామారంలో దూకుడుగా వ్యవహరించింది. దాదాపు 1200 గజాల స్థలానికి ఫెన్సింగ్ వేసింది. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం గ్రామా ప్రభుత్వ భూమి కలిగి ఉన్న సర్వే నెంబర్ 329/4 నుండి 329/10లో సర్కారీ గైరన్ భూమిని కబ్జా చేసి మహాదేవపురం లేఔట్ తయారు చేసి కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు లేఔట్ వేసిన బిల్డర్స్. దుర్గమ్మను దర్శించుకున్నా నల్ల జై శంకర్ గౌడ్
Published On
By Journalist Shiva Kumar Bs
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ పరిధిలో హౌసింగ్ కాలనీ టీమ్ స్టెప్అప్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారు దుర్గా అవతారంలో దర్శనమిచ్చి భక్తులకు ఆశీర్వాదం ప్రసాదించారు. హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
Published On
By Journalist Shiva Kumar Bs
భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు
వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా
రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు
కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు
2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు శాపంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాధాకరం. 