Tag
telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Nizampet Residents Protest, Seek Removal of Commissioner Sabir Ali for Mismanagement
Published On
By Shiva Kumar Bs
Nizampet: The Nizampet Joint Action Committee (JAC) has demanded the immediate transfer of Municipal Commissioner Sabir Ali, alleging large-scale corruption, administrative inefficiency, misuse of funds and negligence in addressing key civic issues. The committee staged a protest and submitted a representation to officials, urging the government to appoint an IAS or Group-1 officer as Commissioner to “save the corporation from collapse.” TWJF : బసవపున్నయ్య శాశ్వత బహిష్కరణ
Published On
By Shiva Kumar Bs
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో అనేక అక్రమాలకు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న ప్రధాన కార్యదర్శి BASAVAPUNAIAH సంఘ ద్రోహి అని, అతనిని ఫెడరేషన్ యూనియన్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు పలువురు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, వ్యవస్థాపక సభ్యులు ప్రకటించారు. గురువారం హైదరాబాద్ లో TWJF రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు,కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడి బాపురావు,సీనియర్ జర్నలిస్టులు, వ్యవస్థాపక సభ్యులు ఎం.యాదగిరి, కే. సారంగపాణి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడినైన మామిడి సోమయ్యతో పాటు మరో నలుగురు సీనియర్ నాయకులు, వ్యవస్థాపక సభ్యులను సంఘం నుంచి బహిష్కరించినట్లు బసవపున్నయ్య ప్రకటించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. Social Welfare Students Stage Protest on National Highway
Published On
By Shiva Kumar Bs
Shadnagar, Telangana: Tension prevailed on the Shadnagar bypass road on Sunday morning as hundreds of students from the Nagar Kurnool Social Welfare Gurukula Degree College staged a flash protest alleging corruption and mismanagement within their institution. ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరు మారదా
Published On
By Shiva Kumar Bs
అత్యవసర సమయంలో సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు..
పేషెంట్ కన్నా ఫోన్ కే ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వసుపత్రి వైద్యులు
ఫోన్ మాట్లాడుతున్నారని అడిగితే..
నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కేసులు చూశా.
అంటూ బాధితులపై వైద్యురాలి అసహనం..
ప్రభుత్వాసుపత్రి వైద్యులపై చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు
వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు దేవుడితో సమానం కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ పదాలకు రివర్స్ గా పని చేస్తున్నారు ప్రాణాలను అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు సెల్ ఫోన్ కు ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళ ఆర్టిసి బస్సు దిగుతున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్ల కింద పడడంతో తలకు గాయాలయ్యాయి అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు 108 సహాయంతో గాయాల పాలైన మహిళను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. PUSPA : పుష్ప సీన్ రిపీట్
Published On
By Shiva Kumar Bs
ప్రభుత్వం ఆదాయానికి భారీ గండి
ఇందిరమ్మ ఇళ్ల మాటున మట్టి దందా
మౌనం వహిస్తున్న రెవెన్యూ శాఖ 