Tag
telugu breaking news
రంగారెడ్డి 

SHADNAGAR : మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు బైఠాయింపు

SHADNAGAR : మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు బైఠాయింపు అప్రమత్తమైన పోలీసులు -  అదుపులోకి తీసుకొన్న వైనం  పోలీసులకు ప్రశాంత్ కు మధ్య వాగ్వివాదం  వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగం శవంతో క్యాంపు కార్యాలయం సమీపంలో ఆందోళన  వాగులో పడి మరణించిన దస్తగిరి లింగం ది ప్రభుత్వ హత్య అంటూ ఆరోపణలు  50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఎమ్మెల్యే రావాలి అంటూ ఆందోళన
Read More...
Telangana 

DUNDIGAL : పారిశుద్ధ్య కార్మికుడి పై దాడి

DUNDIGAL : పారిశుద్ధ్య కార్మికుడి పై దాడి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి చేశారు చాయ్ కెఫీ యాజమాని శ్యామ్. రోడ్డు పై చెత్తను వెయ్యదని హెచ్చరించినందుకు దుడ్డు సురేందర్, బాలమని, కొమ్ము వెంకటలమ్మల పై రక్తం వచ్చేట్టు దాడి పాలుపడ్డాడు, గాయాలపాలైన కార్మికులను బహదూరపల్లిలోని ఎస్.వి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ సంఘటన పై స్పందించిన తోటి కార్మికులు,...
Read More...

Advertisement