Tag
telugu spot news
Telangana 

DUNDIGAL : పారిశుద్ధ్య కార్మికుడి పై దాడి

DUNDIGAL : పారిశుద్ధ్య కార్మికుడి పై దాడి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి చేశారు చాయ్ కెఫీ యాజమాని శ్యామ్. రోడ్డు పై చెత్తను వెయ్యదని హెచ్చరించినందుకు దుడ్డు సురేందర్, బాలమని, కొమ్ము వెంకటలమ్మల పై రక్తం వచ్చేట్టు దాడి పాలుపడ్డాడు, గాయాలపాలైన కార్మికులను బహదూరపల్లిలోని ఎస్.వి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ సంఘటన పై స్పందించిన తోటి కార్మికులు,...
Read More...

Advertisement