డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో 13మందికి జరిమానా

On
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో 13మందికి జరిమానా

 

జొన్నగిరి ఎస్సై ఎన్,సి, మల్లికార్జున

తుగ్గలి28(నమస్తే భారత్ )


తుగ్గలి మండల పరిధిలోనిజొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తుగ్గలి మండల పరిధిలోనిజొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడినటువంటి 13 మందికి పత్తికొండ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం Rs.1,30,000 ఫైన్ విధించడమైనది. ఈ విషయాన్ని జొన్నగిరి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రూపాయలు చొప్పున మొత్తం Rs.1,30,000 ఫైన్ విధించడమైనది. ఈ విషయాన్ని జొన్నగిరి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise