Tag
Group One Candidate
హైదరాబాద్ 

గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా

గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా ఇటీవల విడుదలైన గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 మంది విద్యార్థులు మాత్రమే ఉతిర్ణం పొంది వివిధ శాఖల్లో గ్రాడ్ 1, గ్రాడ్ 2 ఉద్యోగులుగా నియమితులయ్యారన్న విషయం తెల్సిందే. అయితే కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామరం గ్రామంలోని చితరమ్మ దేవాలయంలో శుక్రవారం నాడు జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకలో గ్రూప్ వన్ అభ్యర్థి రెండోవ గ్రేడ్ కమీషనర్ పూజారి శ్రావణి యాదవ్ కురుమ సందడి చేశారు.
Read More...

Advertisement