Category
పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
TS జిల్లాలు   మహబూబాబాద్ 

పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం

పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం నమస్తే భారత్ :-తొర్రూరు : పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన స్థానిక సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం సత్కరించింది. సోమవారం డివిజన్ కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో పది లో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ హర్ష, అక్షిత్, గంగోత్రి లను పాఠశాల చైర్మన్ ముత్తినేని సోమేశ్వరరావు, పాఠశాల కరస్పాండెంట్...
Read More...

Advertisement