ఐ ఐ టీ & నీట్ అకాడమీ కరపత్రాన్ని విడుదల చేసిన

On
ఐ ఐ టీ & నీట్ అకాడమీ కరపత్రాన్ని విడుదల చేసిన

 

బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్25:షాద్ నగర్ పట్టణంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి కార్యాలయంలో ఐఐటీ & నీట్ అకాడమీకి సంబంధించిన కరపత్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి విడుదల చేయడం జరిగింది.
విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ 
షాద్ నగర్ లో నేటి వరకు ఐఐటీ,జె ఈ ఈ,నీట్ కోర్సులకు సంబంధించిన ఒక్క అకాడమీ కూడ ఇప్పటివరకు లేదు కనుక ఈ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఐఐటి ,నీట్ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ కు వెళ్లడం జరిగేది కాబట్టి
 ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుండి హైదరాబాద్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ విఐఐటి, జె ఈ ఈ, అకాడమీ సౌజన్యంతో షాద్ నగర్ పట్టణంలో ఐఐటి నీట్ కోర్సులకు సంబంధించిన అకాడమీ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అని అన్నారు. ఈ యొక్క సదరు అవకాశాన్ని షాద్ నగర్ నియోజకవర్గ విద్యార్థులుసద్వినియోగపరచుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి  కోరడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో  ఆలూరు దేవేందర్ ,నవనీత రెడ్డి , బావు నాయక్,ప్రవీణ్ ,యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise