రోడ్డు విస్తరణ దృశ్య వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి 

రోడ్డు విస్తరణ దృశ్య వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి 

 

 నిర్లక్ష్యంగా వాహనం నడపకుండా నిదానంగా వెళ్లాలి 

 నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, జూన్ 29. రోడ్డు విస్తరణ దృశ్య వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ లోని జాతీయ రహదారి నుంచి గొల్లపల్లి పెద్ద గోల్కొండలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఇటీవల రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన విషయం విధితమే అయితే ఈ మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు ఈ మార్గంలోనే అనేక మూలమలుపులతో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి ఇటీవల రోడ్డు విస్తరణ పనులు చేపడుతుండడంతో ఓవైపు వాహనాలు రాకపోకలు మరోవైపు విస్తరణ పనులు సుమారు పది కిలోమీటర్ల మేర పనులు నడుస్తుండడం వల్ల ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రాత్రి సమయంలో వీధి దీపాలు లేక రోడ్డు విస్తరణ పనులు మరోవైపు ఇలా వాహనదారుడు అప్రమత్తంగా ఉండి గమ్యస్థానాలు చేరుకోవాలని కోరుతున్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

షరతులకు రెండు దేశాలూ ఓకే షరతులకు రెండు దేశాలూ ఓకే
| ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని \జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఇరుపక్షాలూ...
నావాడు, నీవాడు అంటూ
అబద్దాలు చెప్పడం బీజేపీ జాతీయ విధానం : సంజయ్‌ రౌత్‌
అందలం ఎక్కింది మీడియాతోనే ... మిమ్మల్ని తొక్కేది మీడియానే.. 
మీడియాపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య
బడుగు,బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేయరాదు: జిల్లా ఎస్పీ