నక్సలైట్ల ను సైతం ఎదురించి సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి
గెలుపు ఓటములు సమానంగా చూసే అనుభవశాలి రామచందర్ రావు
విద్యార్తి దశ నుండే జాతీయ భావజాలంతో పోరాట ప్రటిమ గల నాయకుడు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గా ఎన్నికైన మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావుకి శుభాకాంక్షలు
సామాన్య కార్యకర్త ను సైతం గుర్తించి అందలం ఎక్కించే ఒకే ఒక్క పార్టీ బీజేపీ పార్టీ
పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఒక బీజేపీ తోనే సాధ్యం
ఎంకనోళ్ల వెంకటేష్" బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
నమస్తే భారత్ షాద్ నగర్ జులై 01:బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు గా నూతనంగా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది,ఎన్ రామచందర్ రావు కి హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ,వారికి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంకనోళ్ల వెంకటేష్ ఎంకనోళ్ల వెంకటేష్ " ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎదిగిన శ్రీ ఎన్ రామచందర్ రావు, బాల్యం నుంచే అణువణువున దేశభక్తి కలిగి,నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్ల కు ఎదురొడ్డి నిలబడి, ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్తి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన పోరాట ప్రటిమగల నాయకుడు రామచందర్ రావు విద్యార్తి నాయకుడిగా, కార్పొరేటర్ గా, రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా,బీజేపీ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ గా ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను అధికార పార్టీ లు అరెస్ట్ చేసినప్పుడు తానే ముందుండి,ప్రతి కార్యకర్తకు అండగా నిలబడ్డ ప్రముఖ న్యాయవాది శ్రీ రామచందర్ రావు జీవితంలో గెలుపోటములు సమానంగా చూసే అనుభవశాలి ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై రాజకీయంగా మరియు న్యాయపరంగా వారికి అండగా నిలబడ్డ నాయకుడు రామచందర్ రావు బీజేపీ అధిస్థానం జాతీయ పార్టీ పెద్దలు,ఆయన సేవలు గుర్తించి వారికి ఈ బాధ్యత కట్టబెట్టడం సామాన్య కార్యకర్త సైతం గర్వించదగ్గ విషయం సామాన్య కార్యకర్త ను కూడా గుర్తించి వారినీ అందలం ఎక్కించే పార్టీ ఒక్క బీజేపీ పార్టీనే కస్టపడి పనిచేసే కార్యకర్త లకు తమదైన శైలిలో గుర్తింపు ఇస్తూ వారిని తగిన బాధ్యతలు ఇస్తూ ఎంతో మంది సామాన్య కార్యకర్త ను జాతీయ నాయకులుగా గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీనే అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని పార్టీ పెద్దలు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అది మన పార్టీ ఎదుగుదలకే అనే విషయాన్ని మరవద్దని కార్యకర్తలకు సూచిస్తున్నట్లు తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

