భారత రాజ్యంగాన్నీ తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ

భారత రాజ్యంగాన్నీ తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ

 

రాజ్యాంగ పీటికను చేతిలో పట్టే హర్హత మీకు ఉందా

 పేదలకు ఓటు హక్కే వద్దన్న గాంధీ మీకు బాపూజీ కావచ్చు

మాకు ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ ఆదాధ్య దైవం

అంబేద్కర్ ను ప్రత్యేక ఎన్నికల్లో రెండు సార్లు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా

నరేంద్రమోదీ చలవతో ఎస్సీ వర్గీకరణ సాధ్యం అయింది

గతంలో కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది" మరి 33 ఏళ్ల ఎమ్ ఆర్ పి ఎస్ పోరాటం మీకు కనబడలేదా

కబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా

ఎంకనోళ్ల వెంకటేష్" బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

నమస్తే భారత్ షాద్ నగర్,జూన్ 10 షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పైన చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడుతూ బీజేపీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారుఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఅందే.బాబయ్య,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, ఎంకనోళ్లవెంకటేష్,ప్రశాంత్,లక్ష్మీ కాంత్ రెడ్డి,పిట్టల సురేష్,బోయ కుర్మయ్య, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు అలహాబాద్ కోర్ట్ ఇందిరాగాంధీ పార్లమెంట్ సభ్యత్వాని రద్దు చేసినందుకు, అధికారం మీ చేతిలో ఉందని అప్పట్లో ఎమర్జెన్సీ విధించి అందరినీ జైల్లో వేసిన కాంగ్రెస్ పార్టీ,భారత రాజ్యంగాని ఏవిదంగా గౌరవించింధో చెప్పాలి రాహుల్ గాంధీ రాజ్యాంగ పీటిక ను చేతిలో పట్టుకొని తిరుగుతాడు కదా
అంబేద్కర్ ను ప్రత్యేక్ష ఎన్నికల్లో రెండు సార్లు ఒడగొటీంది అప్పటి ప్రధాని నెహ్రూ ఎ పార్టీకి చెందిన వారని ప్రశ్నిస్తున్నాను
బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఓటు హక్కు వద్దన్న గాంధీ మీకు బాపూజీ కావచ్చు కాదనను
రాజ్యాంగ ముసాదా కమిటీలో అంబేద్కర్ కు చోటు కూడా ఇవ్వకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ పెద్దలు కారా అని పేర్కొన్నారు 
18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించి ఈ రోజు ఓటు కోసమైనా సరే అన్ని పార్టీల నాయకులు మా ఇంటి ముందుకు వస్తున్నారంటే అది అంబేద్కర్ చలువ కాదా 
గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ లను ఓటు బ్యాంకు గా చూసింది తప్ప,వారి జీవితాల్లో మార్పు ఎందుకు తీసుకురాలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం  33 ఏండ్లగా మందకృష్ణ మాదిగ చేస్తున్న  ఉద్యమం మీకు కనిపించలేదా ఎస్సీలను హక్కున చేర్చుకొని భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ హైదరాబాద్ వచ్చి మాట ఇచ్చి ఎస్సీ వర్గీకరణ అమలు చేయించి మాట నిలబెట్టుకున్న మోదీ ,అప్పటి వరకు మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమం మీ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ చాలువతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం అయింది అని అందరికీ తెలుసని తెలిపారు.ఈ రోజు ఏదో ఎస్సీలకు మాదిగలకు మంత్రులను చేసినం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారానరేంద్రమోదీ ప్రధాని కాగానే మొదటి రాష్ట్రపతిని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను  రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్రమోదీ ది
నరేంద్రమోదీ  క్యాబినెట్లో 36 మంది ఎస్సీ లు కేంద్రమంత్రులుగా పనిచేశారుబీజేపీ పార్టీలో అధ్యధిక ఎంపీ స్థానాల్లో ఎస్సీలు ఉన్నారు గుర్తుంచుకోండిమీ వీపు మీకు కనబడదు,ప్రజలకు కనిపిస్తాది కావున ప్రగల్భాలు మాని ఇచ్చిన హామీలపైన సోయి పెట్టండి అని హితవు పలికారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం.. పైల‌ట్‌, కో పైల‌ట్ ఎవ‌రంటే..? అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం.. పైల‌ట్‌, కో పైల‌ట్ ఎవ‌రంటే..?
అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండ‌ర్ బ‌య‌ల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే.. కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల్లోనే పైల‌ట్‌లు ఇద్ద‌రు...
హాస్పిటల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..
169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్‌ దేశస్థులు.. కూలిన విమానంలో ఇంకా ఎవరున్నారంటే..?
కిరాణం తీసుకునే లోపే స్కూటీ మాయం
కాంగ్రేస్ ప్రభుత్వం చంద్రుడి మీద మచ్చ చూపించే ప్రయత్నం.....
డిప్యూటీ స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి 
జులై 9న కార్మిక సమ్మెను జయప్రదం చేయండి