మున్సిపల్ కార్మికుల వేతనాలలో వెయ్యి రూపాయల తగ్గింపును వ్యతిరేకిస్తూ సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
నమస్తే భారత్: కామారెడ్డి జిల్లా ప్రతినిధి
మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికుల వేతనంలో వెయ్యి రూపాయలు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేసినారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ సిఐటియు జిల్లా కన్వీనర్ కె శేఖర్ హాజరైన్నారు. రాజమల్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో లేని విధముగా కేవలం కామారెడ్డి మున్సిపల్ లోని మున్సిపల్ కార్మికుల జీతాల నుండి పాదాల ఆరువందల రూపాయల నుండి 1000 రూపాయలు తగ్గిస్తూ బిల్లులు చేయడం వలన కార్మికులు ఆందోళన బాట పట్టారు ఇది సరైన పద్ధతి కాదని వారు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాలు వారు హెచ్చరించారు అదేవిధంగా మున్సిపల్ కార్మికుడు చనిపోతే వారి ప్లేస్ లో అలాగే 60 సంవత్సరాలు నిండిన కార్మికుల ఇంటిలో కొరకు ఉద్యోగం ఇవ్వాలని జీవో ఉన్న కమిషనర్ గారు స్పందించకపోవడంతో మరియు పాత కార్మికులను అనారోగరీత్యా బంద్ అయిన కార్మికులను తిరిగి విధులకు తీసుకోవాలని కౌన్సిల్ తీర్మానం ప్రకారం సి ఆర్ 271 ఉన్నప్పటికీ అనవసరంగా కార్మికుల తొలగించడం వలన కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న అధికారులు స్పందించడం లేదు జనాభా ప్రాతిపదికంగా పోయిన కౌన్సిల్ 30 మందికి అదనంగా కౌన్సిల్ తీర్మానం తీసుకున్న అందులో 11 మంది కార్మికులకు ఆరు నెలల జీతాలు ఇవ్వకుండా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కలరా డెంగ్యూ మలేరియా వచ్చే అవకాశం ఉన్నదని ప్రజల ఆరోగ్య దృశ్య కార్మికులను తీసుకోవాలని అకారణంగా తొలగించడం కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకం
కావున మున్సిపల్ కమిషనర్ గారికి రాష్ట్ర నాయకత్వం సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడంతో వేయి రూపాలు తగ్గించడానికి విరమించుకుంటామని మరణించిన వారి కుటుంబంలో కొరికి ఉద్యోగం కల్పిస్తానని 60 సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో సూచించిన వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఆలోచన చేస్తామని స్థానిక సమస్యలు పరిష్కరించడానికి కొంచెం సమయం కావాలని వారు చెప్పారు రెండు రోజుల్లో మీ జీతాలు వచ్చే విధంగా చూస్తానని సంబంధిత అధికారులు పిలిపించుకొని మాట్లాడంతో పాటు వారు హామీ ఇచ్చారు
హామీ ఇవ్వడంతో ధర్నాను ముగించుకోవడం జరిగింది
రాబోవు రోజుల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుంటే ఎప్పటికైనా సమ్మె కు పోతామని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజనర్సు జిల్లా కార్యదర్శి మహబూబ్ అలీ నాయకులు దీవెన శివరాజవ సంతోష్ ప్రభాకర్ ప్రభు జ్యోతి సంఘ సావిత్రి నడిపి నరసవ్వ విజయ్ ప్రవీణ్ గురజాల నరసింహులు సుమారు 250 మందికందారపు రాజనర్సు జిల్లా అధ్యక్షులు కామారెడ్డి పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

