పేద ప్రజల ఉన్నంత వరకు ఎర్రజెండా బ్రతికే ఉంటుంది*.
బి. అయోధ్య
(సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు)
నమస్తే భారత్: మణుగూరు
సోమవారం నాడు మణుగూరు లో జరిగిన సమావేశం వజ్రా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య మాట్లాడుతూ...పేదప్రజల బతికివునంతవరకు ఎర్ర జెండా బతికే ఉంటుందని, వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని,కార్మికులు కర్షకులు పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సిపిఐ పోరాడుతుందని వారు అన్నారు.సామాన్యునికి పేద వారికి ఎస్టీ, బీసీ మైనార్టీ లకు అండగా నిలబడి వారికోసం పోరాడుతుందన్నారు.
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని,కొన్ని హామీలు అమలు చేస్తున్నారని, మిగిలిన హామీలు కూడా ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పినపాక నియోజకవర్గం కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, జిల్లా సమితి సభ్యులు జంగం మోహన్ రావు, మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్,జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, తదితరులు పాల్గొన్నారు*.
అనంతరం నూతన కమిటీ
శాఖ కార్యదర్శిగా వనంబోయిన గంగయ్య, సహాయ కార్యదర్శి మడకం శంకర్ కోశాధికారి జగన్నాథం, సుంకయ
7 గురు తో నూతన కమిటీలు ఎన్నుకున్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

