ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లో ప్రజలకు సుపరిపాలన.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లో ప్రజలకు సుపరిపాలన.


11 సంవత్సరాలలో దేశంలో చేసిన అబివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు వివరించిన దుర్గా ప్రసాద్.

నమస్తే భారత్ జూన్ 14 తలకొండ పల్లి 

రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం లో భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 11 సంవత్సరాల సుపరిపాలన గురించి మండలం కేంద్రం లోని వెంకటేశ్వర పంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11 సంవత్సరాలు గా పరిపాలన చేస్తూ ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ. ప్రతిపక్ష పార్టీలకు చురకలు అంటిస్తూ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బిజెపి పార్టీ అని అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. అందించిన అద్భుతమైన సుపరిపాలనలో పరిపూర్ణాత్మకమైన అభివృద్ధి సాధించిన అనేక అంశాలను  మోడీ పరిపాలనలో నేషనల్ హైవే, రైల్వే, ఎయిర్పోర్ట్స్, నిరుద్యోగ పరిష్కారం, రక్షణ రంగం, ఉత్పత్తులు  అనేక రంగాలలో వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పతకం పెట్టిన అందులో అంత అవినీతి ఆరోపణలు తప్ప. ప్రజలకు సంక్షేమం అందించిన పాపాన పోలేదు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత దేశం ప్రపంచంలో అబివృద్ధి లో 35 స్థానం లో ఉంటే. 
బిజెపి పార్టీ ఆద్వర్యంలో నరేంద్ర మోడీ నాయకత్వం లో భారత దేశం ప్రపంచంలోనే అబివృద్ధి లో 4 నాలుగోవ స్థానానికి ఎగబాకింది అని గుర్తు చేశారు.
ప్రతి గ్రామానికి  ప్రతి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అందుతున్నాయి అన్నారు.
సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది . సోకు కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నట్లు మారిపోయిందని విమర్శించారు.
ఈకార్యక్రమంలో  మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ చారి,బక్కి కుమార్. బిజెపి నాయకులు పండు ప్రసాద్, నీలకంఠ పాండు, అనిల్ ముదిరాజ్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్,Dr ప్రసాద్, జంగన్న గౌడ్, యాదన్న,మండల ప్రధాన కార్యదర్శులు హరి కాంత్ .సుదర్శన్, బిజెపి నాయకులు కార్యకర్తలతో పాల్గొన్నాను.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 3 గంటలు యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మినారసింహుడిని దర్శించుకుని మొక్కులు...
ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ టీజ‌ర్ టైం ఫిక్స్.. ప్రీ టీజ‌ర్ చూశారా.!
మోదీ రిటైర్‌మెంట్‌ ప్రకటించి.. అమిత్‌షాను ప్రధానిని చేయాలి.. కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు
వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్‌.. నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ : మంత్రి పొంగులేటి
పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి
రైతు భరోసా కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి
రంగారెడ్డి జిల్లాలో మండల వారీగా కేటీఆర్ సేన కమిటీలు.. ప్రారంభం