డగ్స్ కు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
కాలేజీలు స్కూల్స్ లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేద్దాం
శంషాబాద్ డిసిపీ రాజేష్
నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, జూన్ 26. డ్రగ్స్ కు మొత్తం పానీయాలకు అలవాటై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ రహిత కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం శంషాబాద్ పోలీస్ల ఆధ్వర్యం లో అంబేద్కర్ చౌరస్తా వద్ద వివిధ కళాశాల ల నుంచి వచ్చిన విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల చే మాదక ద్రవ్య రహిత సమాజం లో భాగస్వాములం అవుతామని డ్రగ్స్ రహిత జీవన శైలి ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా డీసీపీ రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు డ్రగ్స్ రహిత సమాజం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు.ప్రతీ పాఠశాల కళాశాల లో డ్రగ్స్ రహిత, అక్రమ రవాణా అవేర్ నెస్ కార్యక్రమ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.తెలంగాణ పోలీసులు డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నారని అన్నారు.ఈ వారం 21 నుంచి 26 వరకు అన్ని పాఠశాలలు కళాశాలలో డ్రగ్స్ రహిత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు విద్యార్థులు యువత ఈ విషయంపై భాగస్వాములుగా ఉంటే డ్రగ్స్ రైతు సమాజమే లక్ష్యంగా కృషి చేయగలుగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పూర్ణ చందర్, ఏసీపి శ్రీకాంత గౌడ్,శంషాబాద్ రూరల్ సిఐ నరేందర్ రెడ్డి, ఎస్సైలు బాలరాజ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.డగ్స్ కు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
కాలేజీలు స్కూల్స్ లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేద్దాం
శంషాబాద్ డిసిపీ రాజేష్
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, జూన్ 26. డ్రగ్స్ కు మొత్తం పానీయాలకు అలవాటై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ రహిత కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం శంషాబాద్ పోలీస్ అధికారుల ఆధ్వర్యం లో అంబేద్కర్ చౌరస్తా వద్ద వివిధ కళాశాల ల నుంచి వచ్చిన విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల చే మాదక ద్రవ్య రహిత సమాజం లో భాగస్వాములం అవుతామని డ్రగ్స్ రహిత జీవన శైలి ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులతో ప్లే కార్డులు పట్టుకొని డ్రగ్స్ మహమ్మారిపై నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా డీసీపీ రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు డ్రగ్స్ రహిత సమాజం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు.ప్రతీ పాఠశాల కళాశాల లో డ్రగ్స్ రహిత, అక్రమ రవాణా అవేర్ నెస్ కార్యక్రమ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.తెలంగాణ పోలీసులు డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నారని అన్నారు.ఈ వారం 21 నుంచి 26 వరకు అన్ని పాఠశాలలు కళాశాలలో డ్రగ్స్ రహిత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు విద్యార్థులు యువత ఈ విషయంపై భాగస్వాములుగా ఉంటే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయగలుగుతామని ఆయన అన్నారు. ఏసిపి మాట్లాడుతూ మనది 75% యూత్ ఎక్కువగా ఉన్నారని ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం యూత్ ఫుల్ కంట్రీ అని ఉన్నారు. యూత్ ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని దీనివల్ల ఆరోగ్యంతో పాటు వారి జీవితం నరకప్రాయంగా మారుతుంది అని తెలిపారు.డ్రగ్స్ మహమ్మారిన పడేది కేవలం యూత్ అన్నారు. డ్రగ్స్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి ఈ వ్యసనం పట్ల నేటి యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పూర్ణ చందర్, ఏసీపి శ్రీకాంత గౌడ్,శంషాబాద్ రూరల్ సిఐ నరేందర్ రెడ్డి, ఎస్సైలు బాలరాజ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
